మురళీమోహన్కు ఆత్మీయ సత్కారం
అక్కినేని, ఎన్టీఆర్ తరువాత అనేక సందేశాత్మక చిత్రాల్లో నటించి గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్న వారిలో మురళీమోహన్ ఒకరని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
మురళీమోహన్ను సత్కరించిన పోచారం శ్రీనివాస్రెడ్డి, రమణాచారి, మద్దాళి రఘురామ్
రవీంద్రభార[తి: అక్కినేని, ఎన్టీఆర్ తరువాత అనేక సందేశాత్మక చిత్రాల్లో నటించి గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్న వారిలో మురళీమోహన్ ఒకరని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం రవీంద్రభారతిలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్, కిన్నెర కల్చరల్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కినేనిశతజయంతి ఉత్సవాల్లో భాగంగా మురళీమోహన్కు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. డా.కె.వి.రమణాచారి, రేలంగి నరసింహారావు, నవనిధి బిల్టెక్ సీఎండీ భార్గవరామ్ సర్వేపల్లి, రఘురామ్ పాల్గొన్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Hyderabad: ఆ చీటీలే కరెన్సీ.. చెల్లింపులకు నయా మార్గం
[ 29-11-2023]
నగరంలో ప్రచారపర్వం ఉద్ధృతంగా సాగుతోంది. ర్యాలీలు, సభలకు భారీఎత్తున జనసమీకరణ జరుగుతోంది. ఎన్నికల అధికారులకు చిక్కకుండా.. పోలీసులకు పట్టుబడకుండా వీరికి చెల్లింపులు చేస్తున్నారు నాయకులు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాజధానిలో రోజూ కనీసం 100 ప్రాంతాల్లో వాహనతనిఖీలు చేపడుతున్నారు. -
ఓటరు ముంగిటకే మద్యం!
[ 29-11-2023]
ఎన్నికల సందర్భంగా రాజధానిలో మద్యం పంపిణీ రికార్డులు బద్ధలవుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు పంపిణీ చేస్తూనే.. భారీగా మద్యం కూడా పంచుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు కొందరు మద్యం కోసమే రూ.3 నుంచి రూ.5 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు సమాచారం. -
గొడవలొద్దు.. కేసుల్లో ఇరుక్కోవద్దు!
[ 29-11-2023]
ఎలాగైనా గెలిచి ప్రత్యర్థిని ఓడించాలని ఎన్నికల్లో ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానుల అంతరంగం మిది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు కయ్యానికి కాలుదువ్వడం, రెచ్చగొట్టేలా నినాదాలు చేస్తూ గొడవలకు దిగుతుంటారు. -
గంపగుత్త ఓట్లకు కాలం చెల్లు
[ 29-11-2023]
ఇదీ.. ఓటు ఎవరికి వేస్తావని నగరంలోని పలువురిని అడిగితే వచ్చిన సమాధానం. ఓటర్లపై గతంలో మాదిరి.. బస్తీ నాయకుడో, చోటామోటా నాయకుల ప్రభావమో అంతగా కనిపించడంలేదు. -
అమ్మో.. నవంబరు 30
[ 29-11-2023]
ఎన్నికల రోజు సమీపించడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.. ఇన్నాళ్లు ప్రచారం నిర్వహించినా నియోజకవర్గంలో అప్పటి వరకు పలకరించని ఓటర్లు ఎటు వైపు మొగ్గుతారోనని ఆందోళన చెందుతున్నారు. -
బయటకు రండి.. ఓటేయండి
[ 29-11-2023]
‘‘హైదరాబాద్ ప్రజలు శాంతి ప్రేమికులు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే నగరంలో కేవలం 40-50 శాతం ఓటింగ్ నమోదవుతుంది. -
న్యాయమైన పాలన కాంగ్రెస్తోనే
[ 29-11-2023]
న్యాయమైన పాలనతో ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు చేరువ చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ పిలుపునిచ్చారు. -
సైలెంట్ ఓటింగ్పై గంపెడాశలు!
[ 29-11-2023]
మరికొన్ని గంటల్లోనే పోలింగ్ జరగనుండటంతో చివరి ప్రయత్నాల్లో పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ప్రధానంగా సైలెంట్ ఓటింగ్పై పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే జాతీయ, రాష్ట్ర నేతలు ఆయా నియోజకవర్గాల్లో సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్షోలు నిర్వహించారు. ముఖ్యంగా మిగతా తెలంగాణతో పోలిస్తే గ్రేటర్లో భిన్న వాతావరణం ఉంటుంది. -
ఎన్నికల్లో అక్రమాలా.. ఫిర్యాదు చేయండిలా
[ 29-11-2023]
ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరిగినా ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకెళ్లే హక్కు పౌరులకు ఉంది. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఎన్నికల సంఘం కొత్త పద్ధతులతో ఓటర్ల ముందుకు వచ్చింది. ఈ విధానంలో ఎవరు ఫిర్యాదు చేశారన్నది ఇతరులకు తెలిసే అవకాశమే లేదు. -
మేయర్ తోడు.. మెజార్టీ నాదే!
[ 29-11-2023]
ఫిలింనగర్ నుంచి చేపట్టిన ర్యాలీలో బైక్పై వెనుక మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ముందు భారాస అభ్యర్థి దానం నాగేందర్ -
ఇన్స్పెక్టర్ నుంచి రూ.6 లక్షల స్వాధీనం
[ 29-11-2023]
నగర శివారు మేడిపల్లిలో ఒక పోలీసు ఇన్స్పెక్టర్ రూ.6 లక్షల నగదుతో సోమవారం సాయంత్రం పట్టుబడటం కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ డబ్బు ఎలా పంపిణీ చేస్తారంటూ కొందరు ఇన్స్పెక్టర్పై చేయిచేసుకున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. -
చిరుధాన్యాలకు పూర్వ వైభవం తేవాలి
[ 29-11-2023]
రైతులే నిజమైన కథానాయకులు, ఆరుగాలం కష్టపడే శ్రమజీవులని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ ప్రాచీన సంప్రదాయ చిరుధాన్యాలకు పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా రైతులు తమ వంతు కృషిచేయాలని సూచించారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు మంగళవారం ముగిసింది. -
మా వద్ద ఓట్లున్నాయ్.. మీ రేటెంత!
[ 29-11-2023]
‘మా వాళ్లందరి ఓట్లు 800 ఉన్నాయి. ఇప్పటి వరకు మేం ఎవరికి ఓటేయాలనేది నిర్ణయించుకోలేదు. మా నాయకుడు చెప్పాడని.. మీ వద్దకు వచ్చాం. ఓటుకు రూ.5000 ఇస్తే మొత్తం మీకే. కాదంటే.. మరో పార్టీ నుంచి పిలుపు వచ్చింది. -
షాద్నగర్లో255 పోలింగ్ కేంద్రాలు
[ 29-11-2023]
ప్రచార ఘట్టం ముగిసిపోవడంతో అధికారులు ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉగ్యోగులకు స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. -
ఆరు గ్యారంటీలతో అభివృద్ధికి నాంది: వీర్లపల్లి
[ 29-11-2023]
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలు చేసే ఆరు గ్యారంటీలే అభివృద్ధికి నాంది అని ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం వారు నందిగామ, కొత్తూరు, జిల్లేడుచౌదరిగూడెం మండలాల్లో సుడిగాలి పర్యటనతో ప్రచారం చేశారు. -
నేనేంటో మీకు తెలుసు..ఆశీర్వదించండి: విష్ణువర్ధన్రెడ్డి
[ 29-11-2023]
నేను మీకు తెలుసు..నా స్థానం మీ మనసు.. నన్ను ఆశీర్వదించండి అంటూ ఆలిండియా ఫార్వర్డ్బ్లాక్ అభ్యర్థి పాలమూరు విష్ణువర్దన్రెడ్డి ఓటర్లను కోరారు. షాద్నగర్లో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. వేలమంది యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మాటలతో మోసపోకండి: అంజయ్యయాదవ్
[ 29-11-2023]
అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎన్నికల వేళ గ్యారంటీలంటూ చెబుతున్న కాంగ్రెస్ మాయమాటలతో మోసపోవద్దని షాద్నగర్ భారాస అభ్యర్థి అంజయ్యయాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ వస్తే ఆగమయ్యే పరిస్థితులు వస్తాయంటూ ఆనాడు అవహేళన చేసినవారే, నేడు అభివృద్ధిని చూసి నోరుమెదపడం లేదన్నారు. -
పోలింగ్ శాతం.. పెరిగేనా?
[ 29-11-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ మరో 48 గంటల్లో ప్రారంభంకానుంది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 28 అసెంబ్లీ నియోజవర్గాల్లో 1.08 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరిందరి ఓట్లు పొంది ఎన్నికల్లో గెలిచేందుకు భారాస, భాజపా, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. -
యూనిసెఫ్ సదస్సుకు మధుసూదన్
[ 29-11-2023]
యూనిసెఫ్ ఆధ్వర్యంలో ‘పర్యావరణ మార్పు- విద్య, విద్యా సంస్థలపై ప్రభావం’ అంశంపై అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (ట్రస్మా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అంబర్పేటలోని ప్రగతి విద్యానికేతన్, కార్డినల్ స్కూల్ డైరెక్టర్ ఎస్.మధుసూదన్ ఎంపికయ్యారు. -
మాటల్లేవ్.. నోటు బాటే
[ 29-11-2023]
ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో అభ్యర్థులు తుది వ్యూహాల అమలుకు తెరతీశారు. ప్రతి అభ్యర్థి పోలింగ్ బూత్ పరిధిలోని కాలనీలపై దృష్టిసారించారు. ఈ రెండు రోజులు కొంతమంది ఓటర్లకు నగదు పంపిణీపై దృష్టిపెడితే దీన్ని అడ్డుకోవడానికి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు సిద్ధమయ్యారు. -
పోరుకు ముందు హోరు
[ 29-11-2023]
సుమారు నెలరోజులపాటు నగరంలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ప్రధాని, కేంద్రమంత్రులు, సీఎంలు, పార్టీల జాతీయ స్థాయి నాయకుల రాకతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. -
‘ఓటరు స్లిప్పు’ అందలేదా..ఇలా చేయండి
[ 29-11-2023]
మరికొన్ని గంటల్లో ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఈ సమయంలో కొందరికి ఓటర్లకు ‘స్లిప్పు’లు అందకపోయి ఉండొచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి ఓటింగ్కు దూరంగా ఉండటం సబబు కాదు. -
ఓటరు ఐడీ లేకున్నా.. ఓటేయొచ్చు
[ 29-11-2023]
రాజధానిలోని మూడు జిల్లాల పరిధిలో కోటి 8లక్షల మంది ఓటర్లున్నారు. ప్రతి ఒక్కరూ గురువారం జరగనున్న ఎన్నికలో పాల్గొంటే.. డిసెంబరు 3న వెలువడనున్న ప్రజాతీర్పులో భాగమవుతారు. ఓటరు గుర్తింపు కార్డు లేదని, బూత్ లెవల్ అధికారుల నుంచి ఓటరు సమాచార చీటీ అందలేదని చాలా మంది ఎన్నిక రోజున ఇంట్లో ఉండిపోతారు. -
శాసన యుద్ధం.. సర్వం సిద్ధం
[ 29-11-2023]
శాసన సభ ఎన్నికలకు రాజధాని సిద్ధమైంది. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు(ఆర్వో) మూడు జిల్లాల పరిధిలోని 10వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేశారు. టెంట్లు, కుర్చీలు, బల్లలు, తాగునీరు, మరుగుదొడ్లు, దివ్యాంగుల కోసం ర్యాంపులు, చక్రాల కుర్చీలను సమకూర్చారు. -
అభిమానగణం.. సేనాని పథం
[ 29-11-2023]
కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా నుంచి ఓల్డ్బోయిన్పల్లి హస్మత్పేట అంబేడ్కర్ విగ్రహం జంక్షన్ వరకు జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్కు మద్దతుగా మంగళవారం నిర్వహించిన రోడ్షోలో జనసేన అధినేత పవన్కల్యాణ్ పాల్గొన్నారు. -
నాది హామీ.. రానుంది సునామీ
[ 29-11-2023]
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేర్వేరు సమావేశాలు, రోడ్షోలలో పాల్గొన్నారు. యూసుఫ్గూడలోని ఓ ఫంక్షన్హాల్లో ఆటో, క్యాబ్డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జీహెచ్ఎంసీ కార్మికులతో మాట్లాడిన ఆయన అక్కడి నుంచి ఆటోలో నాంపల్లి గోకుల్ నగర్ క్రాస్రోడ్స్ చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు.


తాజా వార్తలు (Latest News)
-
JEE Main: జేఈఈ మెయిన్ దరఖాస్తుకు గడువు రేపే
-
మీ హయాంలో అభివృద్ధి ఏది?.. కావలి ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా అభిమాని
-
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
-
IND Vs AUS: మ్యాచ్లో ఓ మలుపు.. ఇషాన్ కిషన్ తప్పిదమే ఆసీస్కు కలిసొచ్చింది!
-
East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
-
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య