Hyderabad Metro Rail: మెట్రో ఆగింది.. రద్దీ పెరిగింది
నాగోల్-రాయదుర్గం మెట్రో మార్గంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో సాంకేతికత సమస్య తలెత్తింది. మెట్రో రైలు పలు స్టేషన్లలో 5 నుంచి 15 నిమిషాలపాటు నిలిచిపోయింది.
ఈనాడు, హైదరాబాద్: నాగోల్-రాయదుర్గం మెట్రో మార్గంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో సాంకేతికత సమస్య తలెత్తింది. మెట్రో రైలు పలు స్టేషన్లలో 5 నుంచి 15 నిమిషాలపాటు నిలిచిపోయింది. హబ్సిగూడలో 10 నిమిషాలు, మెట్టుగూడలో ఒకసారి 15 నిమిషాలు, మరోసారి 5 నిమిషాలు, తార్నాకలో 10 నిమిషాలు ఆగింది. ఈ ప్రభావం మిగతా స్టేషన్లపై కన్పించింది. అమీర్పేట నాగోల్ ఫ్లాట్ఫాంపై పెద్ద సంఖ్యలో ప్రయాణికులు కనిపించారు. సాంకేతికత సమస్య తలెత్తడంతో వెంటనే సరి చేసి సర్వీసులు పునరుద్ధరించినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి.
భక్తులతో ఖైరతాబాద్ స్టేషన్ కిటకిట.. : బడా గణేశ్ను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కిటకిటలాడింది. ఖైరతాబాద్ పరిసరాలు భక్తులతో నిండిపోవడంతో వాహనాలను దూరంలో నిలపాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్భయంగా ఓటేయండి
[ 28-11-2023]
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు అన్ని సౌకర్యాలతో కూడిన పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, ప్రతి ఒక్కరూ ఈ నెల 30న నిర్భయంగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ), జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ సూచించారు. -
నేతలకు ‘నోట్ల చిక్కులు’
[ 28-11-2023]
ఎన్నికల ప్రచారంలో డబ్బు బాధ్యతలు చూస్తున్న నేతలకు ‘నోట్ల చిక్కులు’ తలనొప్పులు తెప్పిస్తున్నాయి. -
ఫోన్ వచ్చిందంటే ఓటు ఉన్నట్లే
[ 28-11-2023]
ఎన్నికల ప్రచారం ఆఖరి అంకానికి చేరింది. మంగళవారం సాయంత్రం ప్రచార పర్వానికి తెరపడనుంది. అభ్యర్థులు నియోజకవర్గంలోని ఓటర్లను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్(ఐవీఆర్ఎస్) ఫోన్ కాల్స్ ద్వారా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. -
భరోసా ఇస్తున్నా..మూడోసారి వస్తున్నా
[ 28-11-2023]
నగర శివారులో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. సోమవారం షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని శ్రేణుల్లో జోష్ నింపారు. -
2,600 పోలింగ్ బూత్లకు ఉచిత రైడ్లు
[ 28-11-2023]
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రైడ్ షేరింగ్ వేదిక ర్యాపిడో సంస్థ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పోలింగ్ రోజున 2,600 పోలింగ్ బూత్లకు ఉచిత రైడ్లను అందించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
కమల దళపతి.. జనహారతి
[ 28-11-2023]
ఓవైపు అభిమానులు.. మరోవైపు కాషాయ శ్రేణులు.. ఎటుచూసిన నమో.. మోదీ.. నినాదాలు.. నగరం నడిబొడ్డున సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్షో కోలాహలంగా సాగింది -
జీవశాస్త్ర పరిశోధనల్లో మేటి
[ 28-11-2023]
జీవశాస్త్ర పరిశోధనల్లో దేశంలోనే సీసీఎంబీ అత్యుత్తమ సంస్థ అని కేంద్రంలోని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రాజేశ్ గోఖలే అన్నారు. -
అభ్యర్థులకు ప్రశంసలు.. అధినేతకు అభినందనలు
[ 28-11-2023]
‘మీ అభ్యర్థి అంజయ్య యాదవ్ ఆజాత శత్రువు.. వజ్రంలాంటి మనిషి.. చీమకు కూడా హాని చేయడు.. ఎప్పుడూ అభివృద్ధి గురించే ఆలోచిస్తాడు. -
పోలీసు బలగం సిద్ధం
[ 28-11-2023]
శాసనసభ ఎన్నికలకు మహా నగర పోలీసులు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.పోలింగ్ బూత్, రూట్ మొబైల్, పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్తో పాటు డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో సత్వర స్పందన బృందాలు, ప్రత్యేక, రిజర్వు ఫోర్స్ పేర్లతో అంచెలవారీ విధానం అమలుచేస్తున్నారు. -
సుస్థిర ప్రభుత్వమా?.. తరచూ మారే సీఎంలా?
[ 28-11-2023]
తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉండాలా? ఆర్నెల్లకోసారి మారే ముఖ్యమంత్రులు కావాలా? రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కోరారు -
నమూనా ఈవీఎంతో ఓటరుకు అవగాహన
[ 28-11-2023]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ప్రతాప్రెడ్డి అన్నారు -
మార్పు కోరుతున్న ప్రజలు
[ 28-11-2023]
నియోజకవర్గంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని భాజపా అభ్యర్థి కె.ఎస్.రత్నం అన్నారు -
ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
[ 28-11-2023]
సజావుగా ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, ఇందుకు ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. -
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తత అవసరం
[ 28-11-2023]
ఆన్లైన్ మోసాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కాచిగూడ రైల్వే పోలీసులు కోరారు. -
రెండు చోట్ల నగదు పంపిణీ కలకలం
[ 28-11-2023]
మేడ్చల్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం కలకలం రేపింది. -
ఆరోగ్య భాగ్యానికి ఓంకారం సహకారం
[ 28-11-2023]
స్థానిక సీతారాంబాగ్లోని ప్రాచీన శ్రీరామమందిరంలో గత అక్టోబర్ 15 నుంచి ఈ నెల 27 వరకు నిర్వహించిన భారత భాగ్య సమృద్ధి యజ్ఞం శనివారం ముగిసింది -
6 నెలలు.. 1.20 కోట్ల మంది ప్రయాణికులు
[ 28-11-2023]
విమాన ప్రయాణికుల ఆదరణలో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిన శంషాబాద్ విమానాశ్రయం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. -
పదవక్కర్లేదన్నారు..మార్పు కావాలన్నారు
[ 28-11-2023]
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. తనకు పదవి వద్దని, తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్నారని ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. -
డబ్బులు పంపిణీ చేస్తున్నారని వాగ్వాదం
[ 28-11-2023]
భారాస కార్యాలయంలో డబ్బుల పంపిణీ చేస్తున్నారన్న అనుమానంతో కాంగ్రెస్ నాయకులు, భారాస కార్యాలయంలోకి సోమవారం దూసుకెళ్లారు. దీంతో అక్కడున్న ఎమ్మెల్యే ఆనంద్తో పాటు భారాస కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వావాదం జరిగింది -
భారాసతోనే సంక్షేమం, అభివృద్ధి
[ 28-11-2023]
మరోసారి భారాస అధికారంలోకి వస్తుందని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఏర్పుమళ్ల, దుద్యాల మండలకేంద్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Gold Saree: బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
-
Kurnool: పతకాలపైనా పార్టీ ప్రచారమే.. వికెట్ల మీదా జగన్ చిత్రాలు
-
Rameswaram Express: రామేశ్వరం ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
-
Ravi Shastri: 2024 పొట్టి కప్పులో భారత్ గట్టి పోటీదారు: రవిశాస్త్రి
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
-
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన చంద్రబాబు దంపతులు