అగ్నికణిక చాకలి ఐలమ్మ
భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటంలో అగ్నికణిక చాకలి చిట్యాల ఐలమ్మ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఘనంగా నివాళులర్పించారు.
ఉత్సవాలు ప్రారంభిస్తున్న మంత్రి కమలాకర్
రవీంద్రభార[తి, న్యూస్టుడే: భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటంలో అగ్నికణిక చాకలి చిట్యాల ఐలమ్మ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. కమిటీ ఛైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ అధ్యక్షతన తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ కమిషన్ సభ్యులు ఉపేందర్, కిషోర్గౌడ్, పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, కమిటీ ప్రతినిధులు గోపీ రజక తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Harish Rao: కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి.. మండిపడ్డ హరీశ్రావు
[ 27-11-2023]
కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మంత్రి హరీశ్రావు విమర్శించారు. రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయలేదా? అని ప్రశ్నించారు. -
PM Modi: మోదీ రోడ్ షో.. భారీగా హాజరైన ప్రజలు
[ 27-11-2023]
భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్లో రోడ్షో నిర్వహించారు. ఈ రోడ్షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. -
BRS: ‘రైతుబంధు’ పంపిణీకి అనుమతివ్వండి.. ఈసీకి మరోసారి భారాస విజ్ఞప్తి
[ 27-11-2023]
తెలంగాణలో రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇవ్వాలని భారత్ రాష్ట్ర సమితి (భారాస) మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) విజ్ఞప్తి చేసింది. -
Hyderabad Metro: రెండు గంటలు.. ఆ 2 మెట్రో స్టేషన్లు మూసివేత
[ 27-11-2023]
ప్రయాణికులకు మెట్రో రైలు అధికారులు కీలక సూచన చేశారు. సోమవారం సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు తెలిపారు. -
Kishan Reddy: ‘రైతుబంధు’పై కాంగ్రెస్, భారాస నాటకాలాడుతున్నాయి: కిషన్రెడ్డి
[ 27-11-2023]
ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. -
Revanth Reddy: రైతులకు ఆందోళన వద్దు.. 10 రోజుల్లో వస్తాం.. ₹15వేలు రైతు భరోసా ఇస్తాం: రేవంత్ రెడ్డి
[ 27-11-2023]
తెలంగాణలో ‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఉపసంహరించుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. -
Telangana Elections: ‘రైతుబంధు’కు బ్రేక్.. అనుమతిని వెనక్కి తీసుకున్న ఈసీ
[ 27-11-2023]
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. -
Hyderabad: ఎన్నికల మేళా.. నచ్చిందే తినేలా!
[ 27-11-2023]
ఎన్నికల జాతరలో.. కోరిన వంటకాలు వండి తీసుకొచ్చి వడ్డించే క్యాటరింగ్ సర్వీసులకు మంచి గిరాకీ ఏర్పడింది. వందలాది మంది కార్యకర్తలతో పాటు సభలు, సమావేశాలకు దండిగా జనం వస్తుండటంతో వారికి భోజనాలు ఏర్పాటు చేసేందుకు నేతలు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. -
Telangana Elections: కుదిరితే బుజ్జగింపు.. కాదంటే బెదిరింపు
[ 27-11-2023]
రాజధానిలో కాలనీ, కుల, సేవా సంఘాలపై రాజకీయ నాయకుల ఒత్తిడి అధికమైంది. కొన్నిచోట్ల పలు సంఘాలకు ప్రధాన పార్టీల నియోజకవర్గ నేతల నుంచి బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
Telangana Elections: ప్రచారంలో కొత్త పుంతలు.. ప్రాధాన్యం కోల్పోయిన స్థానిక నాయకులు
[ 27-11-2023]
నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు నేతలు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. గతంలో ప్రచార బాధ్యతలను ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు అప్పగించేవారు. -
కర్ణాటక తంత్రం.. కాంగ్రెస్ మంత్రం
[ 27-11-2023]
శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్న రాష్ట్ర నాయకత్వం ఎన్నికల ప్రచారంలో కర్ణాటక మంత్రం జపిస్తోంది. -
మెట్రోకు జాతీయ స్థాయిలో మొదటి బహుమతి
[ 27-11-2023]
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) జాతీయ స్థాయి మొదటి బహుమతి గెల్చుకుంది. 2023 జూన్ త్రైమాసికానికి రూపొందించిన న్యూస్లెటర్లో విమానాశ్రయ మెట్రో ప్రాజెక్ట్ ప్రత్యేకతలు, నిర్మాణానికంటే ముందు చేపట్టిన పనుల వివరాలు -
ఔటర్పై కారు దగ్ధం.. యువకుడి సజీవ దహనం
[ 27-11-2023]
ఆదిభట్ల ఠాణా పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓఆర్ఆర్పై ఓ కారు దగ్ధమై యువకుడు సజీవ దహనమయ్యాడు. సీఏ పూర్తి చేసిన వెంకటేశ్.. కొన్నిరోజుల్లోనే ఉద్యోగం చేసేందుకు విదేశాలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో దుర్మరణం పాలయ్యాడు. -
ఒకటే పేరు.. గుర్తును పోలిన గుర్తు
[ 27-11-2023]
కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు, స్వతంత్రుల పేర్లు ఒక్కటిగా ఉండడం ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా.. అది గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతుందని మదనపడుతున్నారు. -
ఆర్థిక అక్రమాల పై ఐటీ కొరడా
[ 27-11-2023]
మహానగరంలో పోలీసుల తనిఖీలు, ఐటీ దాడులు నేతలను కలవరపరుస్తున్నాయి. ఈ దఫా శాసనసభ ఎన్నికలను ప్రధానపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
‘ఆ రెండూ అవినీతి పార్టీలే’
[ 27-11-2023]
భారాస, కాంగ్రెస్లు ఒకదానిపైఒకటి తమ అవినీతిని ప్రకటనల రూపంలో బట్టబయలు చేసుకుంటున్నాయని, ఎవరూ నిజాయతీగా లేరని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
చీటీల పేరుతో మెట్లెక్కే యత్నాలు
[ 27-11-2023]
నగరంలో ఇళ్లు తక్కువ.. అపార్టుమెంట్లు ఎక్కువవ్వడంతో ఇంటింటి ప్రచారం కష్టంగా మారింది. ఓటర్లందరినీ కలవడం ఏ ఒక్క పార్టీకి సాధ్యం కాని పరిస్థితి. అలా అని అపార్టుమెంట్లోకి వెళ్లి సమావేశం పెడదామంటే అనుమతులు లభించడంలేదు. -
ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం
[ 27-11-2023]
తెలంగాణలోని భారాస సర్కార్ ఓటమి ఖాయం అని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ అనే సునామీలో భారాసతోపాటు భాజపా సైతం కొట్టుకుపోతాయని ఆయన చెప్పారు. -
ఆ పార్టీలను సాగనంపుదాం
[ 27-11-2023]
దేశంలో కాంగ్రెస్, రాష్ట్రంలో భారాస పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని, ఈ రెండు పార్టీలను సాగనంపాల్సిన అవసరముందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. -
క్యాట్వాక్లు.. పురస్కారాలతో ఘనంగా పురుషుల దినోత్సవం
[ 27-11-2023]
క్యాన్సర్ను జయించిన బాల విజేతలతో ప్రముఖుల క్యాట్వాక్లు.. ఆ వ్యాధిని ఆదిలోనే గుర్తించి చికిత్స అందిస్తే నయం చేయవచ్చనే చైతన్యం కలిగిస్తూ సాగిన కార్యక్రమాల మధ్య.. అపోలో క్యాన్సర్ సెంటర్స్, -
తల్లిదండ్రుల పని చోట.. చిన్నారుల ఆటాపాట
[ 27-11-2023]
నానక్రామ్గూడ ఏడీపీ సాఫ్ట్వేర్ సంస్థ కార్యాలయంలో సంస్థ ఉద్యోగుల పిల్లలు ఆదివారం సందడి చేశారు. -
ఆదరించిన భాజపాకే మాదిగలు అండగా ఉండాలి: మంద కృష్ణ
[ 27-11-2023]
ఎస్సీ వర్గకరణ కోసం హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని మాదిగలు నమ్మొద్దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా రోడ్షో -
అభ్యర్థి కళ్లముందు.. అభివృద్ధి ఇంటిముందు
[ 27-11-2023]
‘అభివృద్ధి సంక్షేమమే మా నినాదం.. ఆ రెండు అంశాలతోనే ప్రజల్లోకి వెళ్తున్నాం.. కేసీఆర్ పాలనదక్షతతోపాటు తొమ్మిదిన్నరేళ్లలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే నిదర్శనం. అందుకే ప్రజలను మేము ధైర్యంగా ఓటు అడుగుతున్నాం. -
నెట్టింటి నుంచి.. నట్టింటికి..
[ 27-11-2023]
ఒకప్పుడు ఎన్నికలంటే.. గోడలపై రాతలు.. ఎండ్లబండ్లు, రిక్షాలు, వాహనాలపై మైకుల్లో ప్రచారం, కూడళ్లలో నేతల వాగ్దానాలు తదితరాలుండేవి. కాలం మారింది. టీవీలు వచ్చాయి. ఆ తరువాత ఇంటర్నెట్. -
ఎవరు పిలిస్తే ఏం.. పోదాం!
[ 27-11-2023]
జిల్లాలోని రాజకీయాలపై రామయ్య, ఎల్లయ్య మధ్య సంభాషణ ఇలా సాగింది. -
ప్రజలు కాంగ్రెస్వైపే చూస్తున్నారు: మల్లు రవి
[ 27-11-2023]
అసెంబ్లీ ఎన్నికల్లో భారాస రాష్ట్రంలో 15 సీట్లకే పరిమితం అవుతుందని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార, ప్రణాళిక కమిటీ కన్వీనరు మల్లురవి అన్నారు. తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు రమేష్ కుమార్లతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. -
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా
[ 27-11-2023]
నియోజకవర్గ ప్రజలు ఆదరించి రెండో సారి అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని భారాస ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పరిధిలోని ధన్నారం, రాజీవ్నగర్, వెంకటాపూర్ తండాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
బీసీలకు పెద్దపీట వేసింది భాజపానే
[ 27-11-2023]
ప్రజలు భాజపా గెలుపు కోరుకుంటున్నారని కర్ణాటక రాష్ట్ర గుల్బర్గా ఎంపీ ఉమేష్ జాదవ్ అన్నారు. భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి మారుతీ కిరణ్కు మద్దతుగా ఆదివారం సాల్వీడ్ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
మన భారతి.. విశ్వశాంతి
[ 27-11-2023]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం నగర శివారులోని కన్హ శాంతి వనాన్ని సందర్శించారు. రామచంద్ర మిషన్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్ ప్రధానిని సత్కరించారు. రామచంద్ర మిషన్ వ్యవస్థాపకుడు బాబూజీ మహారాజ్ స్మారక ఫలకాన్ని మోదీ ఆవిష్కరించారు. -
రిజర్వుడు స్థానాలపై కాంగ్రెస్ నజర్
[ 27-11-2023]
గ్రేటర్లోని రిజర్వుడు నియోజవర్గాల్లో విజయానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కంటోన్మెంట్, చేవెళ్ల నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడుగా ఉన్నాయి. గతంలో ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించగా ప్రస్తుత ఎమ్మెల్యేలు భారాసవారు. -
సేవకులుగా భావించే వారిని గెలిపించాలి
[ 27-11-2023]
దేశంలోని అత్యధిక శాతం పార్టీల నాయకులు తాము పాలకులుగా అభిప్రాయపడుతారని, అదే భాజపా నాయకులు సేవకులుగా భావిస్తారని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
WHO: ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి తప్పని వేధింపులు!
-
Black Sea: తుపాను బీభత్సం.. 20 లక్షలమంది అంధకారంలో!
-
Akshara singh: ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్లో చేరిన భోజ్పురి నటి అక్షర సింగ్
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Chelluboyina Venugopal: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్కు గుండె నొప్పి
-
Supreme Court: వాలంటీర్ వ్యవస్థతో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కుట్ర: సిటిజన్ ఫర్ డెమోక్రసీ