Telangana Elections: పాట క్లిక్.. ప్రచారం హిట్!
ఒక పాట ఎన్నోవేల మాటలకు మించిన భావాన్ని వ్యక్తం చేస్తుంది.. విషయాన్ని సూటిగా చేరేలా చేస్తుంది.. అలాంటి పాటను అభ్యర్థులు ప్రచారంలో వినియోగిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. లక్షల్లో వ్యూస్ కూడా వస్తుండటంతో అభ్యర్థులు మరిన్ని పాటలతో ఓటర్ల ముందుకు వస్తున్నారు.

ఒక పాట ఎన్నోవేల మాటలకు మించిన భావాన్ని వ్యక్తం చేస్తుంది.. విషయాన్ని సూటిగా చేరేలా చేస్తుంది.. అలాంటి పాటను అభ్యర్థులు ప్రచారంలో వినియోగిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. లక్షల్లో వ్యూస్ కూడా వస్తుండటంతో అభ్యర్థులు మరిన్ని పాటలతో ఓటర్ల ముందుకు వస్తున్నారు. గతంలో గోడలపై రాతలు, కరపత్రాలు పంచటం లాంటి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టేవారు. డిజిటల్ యుగంలో ప్రచార వ్యుహాలు మారుతున్నాయి. ఆకట్టుకునే పాటలతో సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాన పార్టీలు కళాకారులతో ప్రత్యేక గీతాలను రికార్డు చేయించి వాటిని అభ్యర్థులకు అందిస్తున్నాయి. దీంతో పలువురు కళాకారులకు ఉపాధి మార్గంగా మారుతోంది. బాణీల నుంచి పాట రూపకల్పనకు ఒక్కో పాటకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. ఈ రంగంలోనూ పోటీ పెరిగిపోయిందని కళాకారుడు దరువు అంజన్న తెలిపారు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
KTR: హ్యాట్రిక్ కొడతాం..70కి పైగా స్థానాలతో అధికారంలోకి వస్తాం: మంత్రి కేటీఆర్
[ 30-11-2023]
70కి పైగా స్థానాల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
TS Exit polls: తెలంగాణలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్కే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే!
[ 30-11-2023]
తెలంగాణలో పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. -
Telangana Elections: ముగిసిన పోలింగ్ సమయం.. సాయంత్రం 5 గంటలకు 63.94 శాతం
[ 30-11-2023]
తెలంగాణలో సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. -
Revanth Reddy: కాసేపట్లో రేవంత్రెడ్డి మీడియా సమావేశం
[ 30-11-2023]
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కాసేపట్లో కామారెడ్డి నుంచి మీడియాతో మాట్లాడనున్నారు. -
TS Elections: స్వల్ప ఘటనలు మినహా తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్
[ 30-11-2023]
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. -
TS Elections: తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
[ 30-11-2023]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగిసింది. -
Telangana Elections: అర్బన్ ఏరియాల్లో నెమ్మదిగా పోలింగ్: సీఈవో వికాస్రాజ్
[ 30-11-2023]
కొన్నిచోట్ల స్వల్ప ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ (Telangana Elections 2023) ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. -
Hyderabad: ఆక్సిజన్ సిలిండర్తో పోలింగ్ కేంద్రానికి.. అందరికీ వీళ్లు ఆదర్శం
[ 30-11-2023]
తెలంగాణ ఎన్నికల (Telangana Elections 2023) పోలింగ్ కొనసాగుతోంది. యువత, మహిళలతో పాటు వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. -
Revanth Reddy: తెలంగాణ సెంటిమెంట్తో లబ్ధికి కేసీఆర్ పన్నాగాలు: రేవంత్
[ 30-11-2023]
తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకుని ఎన్నికల్లో (Telangana Elections 2023) లబ్ధికి సీఎం కేసీఆర్ (KCR) పన్నాగాలు పన్నుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. -
TS Polling: ఖానాపుర్లో ఘర్షణ.. చెదరగొట్టిన పోలీసులు
[ 30-11-2023]
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖానాపూర్లో ఘర్షణ చేటు చేసుకుంది. ఓవైపు పోలింగ్ జరుగుతుండగా.. రెండు పార్టీలకు చెందిన మద్దతుదారులు ఘర్షణకు దిగారు. -
Telangana Elections: ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్
[ 30-11-2023]
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. (Telangana Elections 2023) పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. నటులు ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు క్యూలైన్లో నిలుచుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ప్రముఖులు ఓట్లు ఎక్కడ వేస్తారంటే..
[ 30-11-2023]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎవరెవరు ఎక్కడ ఓటేస్తారో ఆ వివరాలివీ.. -
ఒక్క ఓటు.. ఐదేళ్ల భవిత
[ 30-11-2023]
ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్తు గురువారం జరిగే పోలింగ్పై ఆధారపడి ఉంది. ప్రజారంజక పాలన అందించగలిగే నేతను గెలిపించుకునే తరుణమిది. ప్రజాస్వామ్యంలో విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవాలంటే ఎన్నికల నియమావళి పాటించాల్సిందే. -
గుబుల్ గుబుల్గా గుండెలధరగా..
[ 30-11-2023]
అబ్బే.. ఇతర పార్టీల నుంచి పోటీనే లేదు. అధిక మెజార్టీతో గెలిచి తీరతాం.. ఇదీ రెండుమూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఓ నేత ధీమా. -
లిఖిద్దాం.. సిరా శాసనం
[ 30-11-2023]
వ్యాంగులు, 80ఏళ్లు, ఆపై వయస్సున్న వయోధికులకు రవాణా సౌకర్యం కల్పించనున్నారని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. -
పోలింగ్ కేంద్రంలో..ఏ గంటకు ఏం జరుగుతుందంటే
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్లను ప్రిసైడింగ్ అధికారి ప్రతి రెండు గంటలకోసారి ప్రకటిస్తారు. ఉదయం 9 గంటలకు, 11గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు, 3 గంటలకు, చివరగా సాయంత్రం 5గంటలకు ప్రకటిస్తారు. -
కోటికి పైగా ఓటర్ల తీర్పు నేడే
[ 30-11-2023]
ఓట్ల పండగకు సర్వం సిద్ధమైంది. రాజధానిలో మూడు జిల్లాలు, సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గం కలిపి మొత్తం 29 స్థానాల్లోని ఒక కోటి 12 లక్షల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లడమే తరువాయి. -
కొనుగోలులో పోటాపోటీ
[ 30-11-2023]
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రాజధానిలో గెలిచే స్థానాలే కీలకం కావడంతో కనీసం 15 నుంచి 18 సీట్లు దక్కించుకునేందుకు అధికార భారాస, కాంగ్రెస్ అగ్రనేతలు చివరి క్షణంలో కూడా ఎత్తులు వేస్తున్నారు -
ఎలాగైనా ఊరెళ్లాలి.. ఓటేసి తీరాలి
[ 30-11-2023]
నగరం నుంచి ఊరెళ్లి ఓటేద్దామని చూసేవారిలో ఎక్కువ మంది యుక్త వయసువారే కనిపించారు. -
డబ్బుతో దొరికితే.. దంచుడే!
[ 30-11-2023]
ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న చోటామోటా నేతలకు ప్రత్యర్థి పార్టీల భయం పట్టుకుంది -
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
[ 30-11-2023]
రాజధానిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు సర్వం సిద్ధం చేశారు. డీఆర్సీ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం తరలింపు.. ఓటింగ్ పూర్తయ్యాక స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచే వరకూ బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. -
కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై కేసు
[ 30-11-2023]
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్తోపాటు మరో ఆరుగురిపై ఫిల్మ్నగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది -
పార్కిన్సన్స్ రోగులకు నిమ్స్లో ప్రత్యేక చికిత్స
[ 30-11-2023]
పార్కిన్సన్స్ రోగుల కోసం నిమ్స్లో ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నట్లు నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ బీరప్ప చెప్పారు. జన్యుపరమైన లోపాలు, ఇతర కారణాలతో శరీర కదలికల్లో మార్పులతో చాలామంది అవస్థలు పడుతున్నారన్నారు. -
కేసీఆర్కు చికిత్స అందించిన నిమ్స్ వైద్యులకు సన్మానం
[ 30-11-2023]
2009 నవంబరులో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా నిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించిన అప్పటి నిమ్స్ సంచాలకులు డాక్టర్ ప్రసాదరావు -
అమెరికాలో ప్రలోభాలకు తావు లేదు
[ 30-11-2023]
ఓటు వేయాలని అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారు.. కొందరికి డబ్బులు వచ్చాయని.. అందని వారు తమకెందుకు ఇవ్వరని ఓటర్లు ఏకంగా ధర్నాలే చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎన్నికల ప్రచారం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రవాస భారతీయలను ఒకింత విస్మయానికి గురి చేస్తున్నాయి. -
థర్మకోల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
[ 30-11-2023]
మరమ్మతులు చేస్తుండగా వచ్చిన నిప్పురవ్వలతో ఓ పరిశ్రమ దగ్ధమైన సంఘటన గగన్పహాడ్ పారిశ్రామికవాడలో బుధవారం చోటుచేసుకుంది. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. -
కాపలాదారులు లేక వెలవెల
[ 30-11-2023]
ఎన్నికల ప్రభావంతో రాజధానిలో అపార్టుమెంట్లు కాపలాదారులు లేక వెలవెలబోతున్నాయి. పోలింగ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది బుధవారం సొంతూర్లకు ప్రయాణమయ్యారు -
అభ్యర్థుల్లో గుర్తుల గుబులు
[ 30-11-2023]
అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ టెన్షన్ మొదలైంది. తమ పార్టీ గుర్తులను పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించడంతో గెలుపుపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా భారాస పార్టీ అభ్యర్థులను కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులు ఇబ్బంది పెడుతున్నాయి -
ఓటేద్దాం.. కదిలి రండి
[ 30-11-2023]
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని విధాల రంగం సిద్ధం చేశారు. జిల్లాలోని నాలుగు (వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్) నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు -
ఓటు వేయండి..నలుగురితో వేయించండి
[ 30-11-2023]
ఓటేయడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు.. బరిలో ఉన్న అభ్యర్థుల్లో సమర్థులు, ప్రజలకు అందుబాటులో ఉండే నేతను ఎంపిక చేసుకోవాలి. విద్యావంతులు, అవినీతికి దూరంగా ఉండేవాళ్లను గుర్తించి ఓటేయాలి. -
కమాండ్ కంట్రోల్ రూంల ఏర్పాటు
[ 30-11-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, బూత్లలో అమర్చిన వెబ్ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్రూంలను ఏర్పాటు చేశారు. -
రీ పోలింగ్కు ఆస్కారం ఇవ్వొద్దు: కలెక్టర్
[ 30-11-2023]
జిల్లాలో రీపోలింగ్కు ఆస్కారం లేకుండా సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి సూచించారు. బుధవారం స్థానిక మేరీ-ఎ-నాట్స్ పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీని సాధారణ ఎన్నికల పరిశీలకులు సుధాకర్తో కలిసి పరిశీలించి మాట్లాడారు -
ఓటు ఆస్ట్రేలియాలో వేయకుంటే నేరం
[ 30-11-2023]
ఆస్ట్రేలియాలో ఓటు వేయకుంటే నేరంగా పరిగణిస్తారు. వారంలోగా విచారించి జరిమానా విధిస్తారు. ఇక్కడ 96శాతం పోలింగ్ నమోదవుతోంది -
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
[ 30-11-2023]
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ కొత్త పోర్టల్ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు.


తాజా వార్తలు (Latest News)
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
-
Vikasraj: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవు: వికాస్రాజ్
-
Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరో అగ్ని ప్రమాదం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ
-
Nimmagdda Ramesh: ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు.. ఏపీ ప్రజలకు నిమ్మగడ్డ కీలక సూచన