logo

రైల్వే పట్టాలపై కాలినడక ప్రమాదకరం

జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాస్కెట్‌బాల్‌ ఎంపికలు, పోటీలు ఆదివారం కడప జయనగర్‌ కాలనీలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 8 నుంచి 11వ తేదీ

Published : 06 Dec 2021 03:18 IST

రైల్వే పట్టాలను పరిశీలిస్తున్న తహసీల్దారు విజయ్‌కుమార్‌

కడప క్రీడలు : జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాస్కెట్‌బాల్‌ ఎంపికలు, పోటీలు ఆదివారం కడప జయనగర్‌ కాలనీలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు చిత్తూరు జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని