logo

వైభవంగా ఉరుసు మహోత్సవం

మండలంలోని ఎగువ తంబళ్లపల్లెలో రెండు రోజులపాటు నిర్వహించిన హజరత్‌ మహబూబ్‌ సుభహానీ స్వామి దర్గా 35వ ఉరుసు మహోత్సవం సోమవారంతో వైభవంగా ముగిసింది

Updated : 06 Dec 2021 16:52 IST

కలసపాడు: మండలంలోని ఎగువ తంబళ్లపల్లెలో రెండు రోజులపాటు నిర్వహించిన హజరత్‌ మహబూబ్‌ సుభహానీ స్వామి దర్గా 35వ ఉరుసు మహోత్సవం సోమవారంతో వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి గంధం సమర్పించారు. గ్రామంలో జెండాలను ఊరేగించారు. ఖవాలీ కార్యక్రమం భక్తులను అలరించింది. పలు గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని