ప్రాణం తీసిన ఈత సరదా
కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగ ఆనందంగా జరుపుకోవాల్సిన యువకుడు స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లి మృతవాత పడటంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే... ప్రొద్దుటూరు పట్టణంలో కోటవీధికి చెందిన ప్రతాప్రెడ్డి, రంగలక్ష్మిల కుమారుడు సాయి కిరణ్రెడ్డి (24) బీటెక్ పూర్తిచేసి
సాయి కిరణ్రెడ్డి (పాతచిత్రం)
జమ్మలమడుగు గ్రామీణ : కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగ ఆనందంగా జరుపుకోవాల్సిన యువకుడు స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లి మృతవాత పడటంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే... ప్రొద్దుటూరు పట్టణంలో కోటవీధికి చెందిన ప్రతాప్రెడ్డి, రంగలక్ష్మిల కుమారుడు సాయి కిరణ్రెడ్డి (24) బీటెక్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. శుక్రవారం సాయికిరణ్రెడ్డి మరో ఐదుగురు స్నేహితులతో కలిసి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటకు వెళ్లాడు. అక్కడి నుంచి పెన్నాలోయ సమీపంలో ఉన్న జలపాతం వద్ద ఈతకు వెళ్లి సాయికిరణ్రెడ్డి నీళ్లలో మునిగిపోయాడు. స్నేహితులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కొంతమంది వచ్చి బయటకు తీశారు. జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై రఘురాం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలన పోవాలంటే తెదేపా రావాలి
[ 20-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన పోవాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
చిన్నారులతో రాజకీయ ప్రచారం?
[ 20-04-2024]
అధికార పార్టీ ఉల్లంఘనలకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రచారంలోనూ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చిన్నారుల చేతికి జెండాలిచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. -
వేడుకగా ఊంజల్ సేవ
[ 20-04-2024]
రామయ్య క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్యాణ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. -
పాలకుల నిర్లక్ష్యం... ప్రజలకు శాపం
[ 20-04-2024]
పురపాలక హోదా కల్గి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా బద్వేలులో పలువార్డులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తెదేపాలో చేరిన పగిడాల దస్తగిరి
[ 20-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
ప్రభుత్వ స్థలం... రాచమల్లు పరం
[ 20-04-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, స్థానిక సంస్థల భూములను అధికార పార్టీ నేతలు తమ ఆధీనంలో పెట్టేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు, పార్టీ నేతలు, ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలు సైతం మున్సిపల్ స్థలాలపై కన్నేసి వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
నిందితుల అరెస్టు
[ 20-04-2024]
బాలఓబిగారి వీధిలో ఈ నెల 17న రాత్రి ఓ మహిళ విషయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీకాంత్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?