logo

మహిళలకు ముగ్గుల పోటీలు

మండలంలోని ఎగువరామాపురంలో శనివారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా యువత, మహిళలు,

Updated : 15 Jan 2022 19:22 IST

కలసపాడు: మండలంలోని ఎగువరామాపురంలో శనివారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా యువత, మహిళలు, బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ముగ్గులను చూసేందుకు గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఏటా ఇలాంటి పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వీటితో పండగకు మరింత ఆనందం తోడవుతుందని వారు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని