logo

మెగా వాలీబాల్‌ టోర్నమెంట్ విజేత బ్రహ్మంగారి మఠం

మండలంలోని తంబళ్లపల్లె గ్రామంలో స్థానిక యూత్‌ ఆధ్వర్యంలో

Updated : 16 Jan 2022 12:55 IST

కలసపాడు : మండలంలోని తంబళ్లపల్లె గ్రామంలో స్థానిక యూత్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన మెగా వాలీబాల్‌ టోర్నమెంట్ పోటీల్లో బ్రహ్మంగారి మఠం జట్టు విజేతగా నిలిచింది. నిర్వాహకులు టోర్నీ విజేతలను ప్రకటించారు. ప్రథమ స్థానంలో నిలిచిన  జట్టుకు రూ.15వేలు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన బద్వేలు జట్టుకు రూ. 10వేలు, తృతీయస్థానంలో నిలిచిన రాజంపేట జట్టుకు రూ.5వేలు బహుమతిగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని