మున్సిపల్ ప్రాంతీయ సంచాలకులుగా పీవీవీఎస్ మూర్తి
ఆర్డీ కేడర్లో ఉన్న అనంతపురం నగరపాలక కమిషనరు పీవీవీఎస్ మూర్తిని పురపాలక పరిపాలనా శాఖ ప్రాంతీయ సంచాలకులుగా (ఆర్డీఎమ్ఏ) నియమించారు. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆయన ఆర్డీగా
అనంత నగరపాలక, న్యూస్టుడే: ఆర్డీ కేడర్లో ఉన్న అనంతపురం నగరపాలక కమిషనరు పీవీవీఎస్ మూర్తిని పురపాలక పరిపాలనా శాఖ ప్రాంతీయ సంచాలకులుగా (ఆర్డీఎమ్ఏ) నియమించారు. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆయన ఆర్డీగా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు పని చేసిన జి.నాగరాజును విశాఖపట్నం ఆర్డీఎంఏగా నియమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం