logo

సైనిక దళాధిపతికి నివాళి

తమిళనాడులో బుధవారం హెలీకాప్టర్‌ కూలిన ఘటనలో కన్నుమూసిన త్రివిధ దళాల సమన్వయ అధికారి(సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌కు పెద్దపల్లిలో ట్రాఫిక్‌ పోలీసులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. స్థానిక కమాన్‌

Published : 09 Dec 2021 05:24 IST

కొవ్వొత్తులు వెలిగించి రావత్‌కు నివాళులర్పిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

పెద్దపల్లి, న్యూస్‌టుడే: తమిళనాడులో బుధవారం హెలీకాప్టర్‌ కూలిన ఘటనలో కన్నుమూసిన త్రివిధ దళాల సమన్వయ అధికారి(సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌కు పెద్దపల్లిలో ట్రాఫిక్‌ పోలీసులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. స్థానిక కమాన్‌ కూడలి వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రావత్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి సైన్యంలో ఆయన సేవలను కొనియాడారు. ట్రాఫిక్‌ ఎస్సై ఇసాక్‌, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని