logo

ఫొటోగ్రాఫర్‌ శేఖర్‌కు డబ్ల్యూపీజీ హానరరీ ఎక్సలెన్స్‌ పురస్కారం

సిరిసిల్లకు చెందిన ఫొటోగ్రాఫర్‌, ఎం.సి.శేఖర్‌కు సౌదీ అరేబియాకు చెందిన వరల్డ్‌ ఫొటోగ్రఫీ గ్రూప్‌(డబ్ల్యూపీజీ) సంస్థ 2022 సంవత్సరానికి గాను హానరరీ ఎక్సలెన్స్‌ పురస్కారాన్ని శుక్రవారం ప్రకటించింది

Published : 15 Jan 2022 03:57 IST

సిరిసిల్ల(విద్యానగర్‌), న్యూస్‌టుడే: సిరిసిల్లకు చెందిన ఫొటోగ్రాఫర్‌, ఎం.సి.శేఖర్‌కు సౌదీ అరేబియాకు చెందిన వరల్డ్‌ ఫొటోగ్రఫీ గ్రూప్‌(డబ్ల్యూపీజీ) సంస్థ 2022 సంవత్సరానికి గాను హానరరీ ఎక్సలెన్స్‌ పురస్కారాన్ని శుక్రవారం ప్రకటించింది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ ఫొటోగ్రఫీ సంస్థలతో కలిపి ఆర్ట్‌ ఫొటోగ్రఫీ రంగంలో విశిష్ట సేవలందిస్తునందుకు దీనిని అందించనున్నారు. సౌదీ అరేబియాలో మార్చిలో అందుకోనున్నారు. జిల్లాకు చెందిన పలువురు ఫొటోగ్రాఫర్లు ఆయనను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని