కోడి పందేలపై పోలీసుల నిఘా
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎలిగేడు మండలం శివపల్లిలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కోడి పందేలు జరగకుండా ముందస్తుగా నిఘా పెట్టారు.
ఎలిగేడు(సుల్తానాబాద్): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎలిగేడు మండలం శివపల్లిలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కోడి పందేలు జరగకుండా ముందస్తుగా నిఘా పెట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో సీఐ ఇంద్రాసేనారెడ్డి, ఎస్సై వెంకటకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే