logo

కోడి పందేలపై పోలీసుల నిఘా

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎలిగేడు మండలం శివపల్లిలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కోడి పందేలు జరగకుండా ముందస్తుగా నిఘా పెట్టారు.

Published : 15 Jan 2022 03:57 IST

ఎలిగేడు(సుల్తానాబాద్‌): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎలిగేడు మండలం శివపల్లిలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కోడి పందేలు జరగకుండా ముందస్తుగా నిఘా పెట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో సీఐ ఇంద్రాసేనారెడ్డి, ఎస్సై వెంకటకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని