logo

కూనారం ఆసుపత్రి ఎదుట బురదమయం

ఇటీవల కురిసిన వర్షాలకు కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట నీరు నిలిచి బురదమయంగా మారింది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

Published : 18 Jan 2022 02:34 IST

ఇటీవల కురిసిన వర్షాలకు కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట నీరు నిలిచి బురదమయంగా మారింది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు వ్యాప్తిచెంది అనారోగ్యాం బారిన పడే ప్రమాదం ఉందని పలువురు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మోరంపోసి చదును చేయాలని కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, కాల్వశ్రీరాంపూర్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని