logo

దక్షిణ మధ్య రైల్వే ఎన్నికల ప్రచారం

దక్షిణ మధ్య రైల్వేలోని రామగుండం రైల్వే ఇన్సిస్టిట్యూట్‌ ప్యానెల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓదెల మండల కేంద్రంలో దక్షిణమధ్య రైల్వే మాజ్దూర్‌ యూనియన్‌ డివిజనల్‌ సెక్రటరీ పిల్లలమర్రి రవీందర్‌, రామగుండం బ్రాంచ్‌ సెక్రటరీ స్వామి, ఛైర్మన్‌ రామారావులు సోమవారం ప్రచారం నిర్వహించారు

Published : 18 Jan 2022 02:34 IST

ఓదెల, న్యూస్‌టుడే: దక్షిణ మధ్య రైల్వేలోని రామగుండం రైల్వే ఇన్సిస్టిట్యూట్‌ ప్యానెల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓదెల మండల కేంద్రంలో దక్షిణమధ్య రైల్వే మాజ్దూర్‌ యూనియన్‌ డివిజనల్‌ సెక్రటరీ పిల్లలమర్రి రవీందర్‌, రామగుండం బ్రాంచ్‌ సెక్రటరీ స్వామి, ఛైర్మన్‌ రామారావులు సోమవారం ప్రచారం నిర్వహించారు. రైల్వే కార్మికులతో కలిసి మాట్లాడి ఓటు అభ్యర్థించారు. అనంతరం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆనంద్‌, అనిల్‌, జానీ, రజినీకాంత్‌, పిట్టల తిరుపతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని