logo

Fire accident: గోదాంలో మంటలు: 10 టన్నుల కొబ్బరి దగ్ధం

నగరంలోని ఆటోనగర్‌లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.

Published : 20 Jan 2022 23:30 IST

కరీంనగర్‌: నగరంలోని ఆటోనగర్‌లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కొబ్బరి కాయలు నిల్వ చేసిన గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో గోదాం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేస్తున్నారు.  మంటల్లో 10 టన్నుల కొబ్బరి దగ్ధమైంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని