logo

స్వచ్ఛతపై ప్రచారం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌,  స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాలపై నగరపాలక వినూత్న ప్రచారం నిర్వహించింది. బుధవారం సాయంత్రం పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో ఎల్‌ఈడీ తెర ఏర్పాటు చేసి పరిసరాల పరిశుభ్రత,

Published : 27 Jan 2022 04:49 IST

అంబేడ్కర్‌ చౌరస్తాలో ఎల్‌ఈడీ తెరపై పరిసరాల శుభ్రతపై అవగాహన

సుభాష్‌నగర్‌, న్యూస్‌టుడే: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌,  స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాలపై నగరపాలక వినూత్న ప్రచారం నిర్వహించింది. బుధవారం సాయంత్రం పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో ఎల్‌ఈడీ తెర ఏర్పాటు చేసి పరిసరాల పరిశుభ్రత, సఫాయిమిత్రలో చేపట్టిన కార్యక్రమాలు, దక్కించుకున్న అవార్డులు దృశ్య రూపంలో ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య పర్యవేక్షకుడు రాజమనోహర్‌, పర్యావరణ ఇంజినీరు స్వామి, జవాన్లు, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని