సామాజిక ఆసుపత్రికి మహర్దశ
సుల్తానాబాద్లోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఈ ఆసుపత్రి పని చేస్తోంది. ఈ మేరకు గురువారం వైద్యవిధాన పరిషత్ జిల్లా
వైద్య విధాన పరిషత్లోకి సుల్తానాబాద్ దవాఖానా
సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి
న్యూస్టుడే, సుల్తానాబాద్: సుల్తానాబాద్లోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఈ ఆసుపత్రి పని చేస్తోంది. ఈ మేరకు గురువారం వైద్యవిధాన పరిషత్ జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి మందల వాసుదేవారెడ్డికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్కుమార్ ఉత్తర్వులు అందజేశారు.
50 పడకలకు ఉన్నతీకరణ
* ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న సామాజిక ఆసుపత్రి వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వస్తే మరిన్ని సౌకర్యాలు, వసతులు అందుబాటులోకి వస్తాయి. తద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందుతుంది.
* ప్రస్తుతం 30 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రి వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి వస్తే 50 పడకలకు ఉన్నతీకరణ చెందుతుంది.
* 24 గంటల పాటు వైద్య సేవలు, నిపుణులైన వైద్యుల సేవలు అందుబాటులోకి వస్తాయి.
* రోగులకు అల్పాహారం, భోజన సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
* ఆసుపత్రికి నిధుల రాక పెరుగుతుంది. మెరుగైన వసతులు, పారిశుద్ధ్య సేవల నిర్వహణ ఉంటుంది.
24 గంటల పాటు మెరుగైన సేవలు
వాసుదేవరెడ్డి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త
పరిసర మండలాలకు సుల్తానాబాద్ ముఖ్య కూడలిగా ఉంటుంది. సామాజిక ఆసుపత్రి వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వస్తే సౌకర్యాలు, వసతులు మెరుగుపడతాయి. రోగులకు 24 గంటల పాటు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందుబాటులోకి ఉంటుంది. పూర్తి స్థాయిలో వసతులు ఏర్పాటు చేసి త్వరలోనే మెరుగైన సేవలు అందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్