logo

కర్ణాటక యువకుడి సైకిల్‌ యాత్ర

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు నేపాల్‌, భూటాన్‌ దేశాలకు వెళ్లడానికి సైకిల్‌పై చేపట్టిన యాత్ర సోమవారం శంకరపట్నం మండలానికి చేరుకుంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా

Published : 24 May 2022 04:30 IST

శంకరపట్నం : కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు నేపాల్‌, భూటాన్‌ దేశాలకు వెళ్లడానికి సైకిల్‌పై చేపట్టిన యాత్ర సోమవారం శంకరపట్నం మండలానికి చేరుకుంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హనుమాన్‌ఎల్లి గ్రామానికి చెందిన సుదర్శన్‌ భూటాన్‌, నేపాల్‌ దేశాలలో సంస్కృతి సంప్రదాయాల గూర్చి క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు సైకిల్‌పై యాత్ర చేస్తున్నట్లు తెలిపాడు.  2021 ఆగస్టు 18న యాత్ర ప్రారంభించి ఇప్పటి వరకు 14వేల కిలోమీటర్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని