రహదారులే బస్టాపులు.. తప్పని తిప్పలు
కరీంనగర్ నగరం మౌలిక సదుపాయాల్లో అభివృద్ధి చెందుతున్నా ఆర్టీసీ ప్రయాణీకులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కేవలం ప్రధాన బస్సుస్టాండ్లో తప్ప నగరంలో ఎక్కడ కూడా ప్రయాణీకులు నిలబడటానికి కనీస నీడ లేని పరిస్థితి నెలకొంది.
ఏళ్ల తరబడి నిర్మించని షెల్టర్లు
ఈటీవీ, కరీంనగర్, రవాణా విభాగం, న్యూస్టుడే
ఒకటో ఠాణా సమీపంలో నిరీక్షిస్తున్న ప్రయాణికులు
కరీంనగర్ నగరం మౌలిక సదుపాయాల్లో అభివృద్ధి చెందుతున్నా ఆర్టీసీ ప్రయాణీకులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కేవలం ప్రధాన బస్సుస్టాండ్లో తప్ప నగరంలో ఎక్కడ కూడా ప్రయాణీకులు నిలబడటానికి కనీస నీడ లేని పరిస్థితి నెలకొంది. కరీంనగర్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం సర్కస్ గ్రౌండ్తో పాటు కొన్నిచోట్ల మాత్రమే బస్సుస్టాపుల నిర్మాణం జరిగింది. రహదారులు ఇరుకుగా మారడంతో ప్రయాణీకుల కోసం బస్సును ఆపితే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. రహదారుల విస్తరణ సందర్భంగా ముందుచూపు లేకపోవడం వల్లనే ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.కరీంనగర్ నుంచి ఇరుగు పొరుగు ప్రాంతాలకు వెళ్లడానికి వందలాది మంది ఆయా ప్రాంతాల్లో వేచి ఉంటారు. అలాంటివి సుమారు 16 ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించిన ఆర్టీసీ అధికారులు ఆయా ప్రాంతాల్లో బస్ బేలు నిర్మిస్తే బాగుంటుందని నగరపాలక అధికారులకు విన్నవిస్తున్నారు. ప్రస్తుతం జగిత్యాలవైపు వెళ్లే మార్గంలో సర్కస్ గ్రౌండ్, కోర్టు వద్ద తప్ప మరెక్కడా ప్రయాణీకులకు షెల్టర్లు లేవు. వందలాది మంది ప్రయాణీకులు నీడను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది.
వేములవాడ,సిరిసిల్ల దారిలో బస్సుల కోసం వేచిచూస్తున్న దృశ్యం
స్మార్ట్సిటీలో భాగంగా నిర్మించాలని కోరాం
ఖుస్రోషాఖాన్,రీజినల్ మేనేజర్ ఆర్టీసీ, కరీంనగర్
స్మార్ట్సిటీ నిధులతో అనేక అభివృద్ధ్ది కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్బేలు నిర్మించాలని మేయర్ సునీల్రావుకు విజ్ఞప్తి చేశాం.వరంగల్ -హైదరాబాద్ రహదారిలో కల్పన హోటల్తో పాటు అల్గునూరు కూడలిలో మూడువైపులా కమాన్చౌరస్తాలో కరీంనగర్ వైపు రాంనగర్ వద్ద రెండువైపులా గీతాభవన్ వద్ద వేములవాడ, కరీంనగర్ రెండువైపులా మంచిర్యాల కూడలిలో నాలుగువైపులా కోర్టుకూడలిలో గోదావరిఖని,జోనల్ వర్క్షాపు వద్ద, జగిత్యాలవైపు నిర్మించాలని కోరాం.
ప్రజల సౌకర్యానికే ప్రాధాన్యం: సునీల్రావు, కరీంనగర్ మేయర్
స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా బస్బేల నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. ఇప్పటికే ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నాం.భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఖుస్రోషాఖాన్ స్వయంగా బస్బేల నిర్మాణం చేయాలని కోరారు.ఎక్కడెక్కడ నిర్మించాలి.ఏమేరకు నిధులు ఖర్చు చేయాలనే అంశంపై సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా నగరంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా 32 ప్రాంతాల్లో సిగ్నల్స్ ఏర్పాటు చేయబోతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు