logo

భారీ పతాకంతో ముస్లింల ప్రదర్శన

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం పెద్దపల్లిలో ముస్లిం సోదరులు భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం పట్టణంలోని మసీదులో ప్రార్థనలు ముగిసిన అనంతరం మసీదు కూడలి నుంచి పట్టణంలోని ప్రధాన

Published : 13 Aug 2022 04:07 IST

భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహిస్తున్న ముస్లిం సోదరులు

పెద్దపల్లి, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం పెద్దపల్లిలో ముస్లిం సోదరులు భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం పట్టణంలోని మసీదులో ప్రార్థనలు ముగిసిన అనంతరం మసీదు కూడలి నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా 75 మీటర్ల భారీ పతాకంతో ప్రదర్శన జరిపారు. కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని