logo

మువ్వన్నెల మురిపెం

స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని చారిత్రక కట్టడాలు, ప్రధాన కార్యాలయాలు విద్యుత్తు దీపాలతో త్రివర్ణ శోభితమయ్యాయి. కమాన్‌, కలెక్టరేట్‌ కార్యాలయం, మున్సిపల్‌ కార్యాలయాల భవనాలు, మల్టీపర్పస్‌ హైస్కూల్‌, భగీరథ ఫైలాన్‌,

Published : 13 Aug 2022 04:07 IST

స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని చారిత్రక కట్టడాలు, ప్రధాన కార్యాలయాలు విద్యుత్తు దీపాలతో త్రివర్ణ శోభితమయ్యాయి. కమాన్‌, కలెక్టరేట్‌ కార్యాలయం, మున్సిపల్‌ కార్యాలయాల భవనాలు, మల్టీపర్పస్‌ హైస్కూల్‌, భగీరథ ఫైలాన్‌, కేడీసీసీబీ బ్యాంకు, టవర్‌ సర్కిల్‌, ఐటీ టవర్‌ భవనాలకు అలంకరణలు చేశారు. - ఈనాడు, కరీంనగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని