logo

కొత్త బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు

ప్రస్తుత విద్యాసంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు మంజూరు చేసిన బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు బీసీ గురుకులాల విద్యాలయాల సంస్థ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రాంతీయ సమన్వయాధికారి ఎం.గౌతంరెడ్డి  తెలిపారు.

Updated : 02 Oct 2022 06:38 IST

రాంపూర్‌(కరీంనగర్‌) : ప్రస్తుత విద్యాసంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు మంజూరు చేసిన బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు బీసీ గురుకులాల విద్యాలయాల సంస్థ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రాంతీయ సమన్వయాధికారి ఎం.గౌతంరెడ్డి  తెలిపారు. కరీంనగర్‌లో మహిళా, ధర్మపురి, ఎల్లారెడ్డిపేట పురుషుల గురుకులాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఆన్‌లైన్‌లో http://mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

కళాశాలల వారీగా కోర్సుల వివరాలు

కరీంనగర్‌(మహిళలు) : బీఎస్సీలో ఏఐ అండ్‌ ఎంల్‌, ఎంఎస్‌డీఎస్‌, ఎంస్‌సీఎస్‌, ఎఫ్‌బీసీ, బీబీఏ(బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌), బీకాం(సీఏ), బీఏలో ఈపీహెచ్‌, ఐఆర్‌.

* ధర్మపురి(పురుషులు), ఎల్లారెడ్డిపేట(పురుషులు)లలో..బీఎస్సీలో ఎంపీసీ, ఎంపీసీఎస్‌, ఎంఎస్‌డీఎస్‌, ఎంఎస్‌సీఎస్‌, బీజెడ్‌సీ, బీకాంలో సీఏ, బీఏతో పాటు బీఏ(ఈపీఎహెచ్‌).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని