మహాత్ముడి బాట.. దారంతో ఉపాధి
‘శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది’ మహాత్ముడు బోధించిన సూక్తిని నిజం చేస్తున్నారు కార్మికులు. మెట్పల్లి ఖాదీని నమ్ముకున్న కార్మికులు దారం వడుకుతూనే ఉపాధి పొందుతూ ఏళ్ల నుంచి ఇదే వృత్తిలో సాగుతూ తనదైన శైలిలో దేశభక్తిని చాటుతున్నారు.
న్యూస్టుడే, మెట్పల్లి పట్టణం
ఖాదీలోని మహాత్ముని విగ్రహం
‘శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది’ మహాత్ముడు బోధించిన సూక్తిని నిజం చేస్తున్నారు కార్మికులు. మెట్పల్లి ఖాదీని నమ్ముకున్న కార్మికులు దారం వడుకుతూనే ఉపాధి పొందుతూ ఏళ్ల నుంచి ఇదే వృత్తిలో సాగుతూ తనదైన శైలిలో దేశభక్తిని చాటుతున్నారు. 1934 వరకు మహారాష్ట్ర బ్రాంచి కింద ఈ ఖాదీ కొనసాగుతూ వచ్చింది. శ్రీరామానంద తీర్థ ఆధ్వర్యంలో నడిచిన మెట్పల్లి ఖాదీ.. స్వాంతంత్య్రం వచ్చిన తర్వాత 1967 మెట్పల్లి ఖాదీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని మెట్పల్లి సంస్థగా మారింది. అప్పటి నుంచి ఈ ఖాదీలో వందలాది మంది వివిధ రకాల వృత్తుల్లో కొనసాగుతూ ఉపాధిని పొందుతూనే మహాత్మున్ని నిత్యం స్మరించుకుంటున్నారు.
ఆదాయం తక్కువైనా..
ప్రతి కార్మికుడు నిత్యం దారం వడుకుతూ నెలనెల ఉపాధి పొందుతున్నారు. వడికిన ఒక దారం శిల్పకు రూ.8 ఇస్తారు. గంటకు సుమారుగా 5 నుంచి 6 శిల్పలు వడుకుతూ రోజుకు సుమారుగా 45 నుంచి 50 శిల్పల వరకు కార్మికులు దారం వడుకుతుంటారు. ఇలా వడికిన శిల్పలకు నెలకు రూ.4 నుంచి 5 వేల వరకు ఆదాయం వస్తుంది. ఆదాయం తక్కువ ఉన్నా మహాత్మునికి ఇష్టమైన ఖాదీలో విధులు నిర్వహించడం సంతృప్తినిస్తుందని ఖాదీ కార్మికులు తెలుపుతున్నారు. వీరు చేసే వృత్తిని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలోకి చేర్చితే కుటుంబాలకు అండగా నిలిచిన వారవుతారు.
కుటుంబమంతా..
- జుబేదార్, ఖాదీ కార్మికురాలు
మొదటి నుంచి మాకుటుంబం ఇందులోనే పనిచేస్తూ వస్తున్నారు. గాంధీ చూపిన బాటలో నడుస్తూనే మా పెద్దలు సూచనల మేరకు తక్కువ ఆదాయం వస్తున్నా ఖాదీపై ఉన్న ప్రేమతో 25 ఏళ్ల నుంచి దారం వడుకుతూనే ఉన్నాను.
28 ఏళ్ల నుంచి..
- లక్ష్మీ, ఖాదీ కార్మికురాలు
గత 29 ఏళ్ల నుంచి ఖాదీలో దారం వడుకుతూ వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఆదాయం తక్కువ ఉన్నా మహాత్ముడు చూపినదారిలో నడవడం సంతోషంగా ఉంది.
ఉపాధిహామీలో చేర్చాలి..
- లత, కార్మికురాలు
స్వాతంత్య్రం తెచ్చిన మహానీయుడు మహాత్మగాంధీని నిత్యం స్మరించుకునేలా దారంవడికే పని దొరకడం నా అదృష్టంగా బావిస్తున్నాను. మా వృత్తిని ఉపాధి హామీలో మార్చితే మా కుటుంబాలు బాగుపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా