ఎన్టీపీసీలో 1249 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి
రామగుండం ఎన్టీపీసీ విద్యుత్తు పరిశ్రమలో గడిచిన సెప్టెంబరులో 66 శాతం పీఎల్ఎఫ్తో 1249 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
జ్యోతినగర్, న్యూస్టుడే : రామగుండం ఎన్టీపీసీ విద్యుత్తు పరిశ్రమలో గడిచిన సెప్టెంబరులో 66 శాతం పీఎల్ఎఫ్తో 1249 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. గత ఆరు మాసాల్లో 71 శాతం పీఎల్ఎఫ్(ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో 8092 మి.యూ. విద్యుత్తును సాధించినట్లు వివరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 17421 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యం కాగా, రానున్న ఆరు నెలల్లో 9329 మి.యూ. విద్యుత్తు ఉత్పత్తి సాధించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం