logo

స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారం ప్రదానం

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డును శనివారం కేంద్ర హౌజింగ్‌, అర్బన్‌ అఫైర్స్‌ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి చేతుల మీదుగా కొత్తపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ రుద్ర రాజు అందుకున్నారు.

Published : 02 Oct 2022 06:10 IST

అవార్డు అందుకుంటున్న మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజు

కరీంనగర్‌ కొత్తపల్లి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డును శనివారం కేంద్ర హౌజింగ్‌, అర్బన్‌ అఫైర్స్‌ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి చేతుల మీదుగా కొత్తపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ రుద్ర రాజు అందుకున్నారు. దేశ వ్యాప్తంగా 25వేల జనాభా కలిగిన 671 మున్సిపాలిటీల్లో కొత్తపల్లి మున్సిపల్‌ మొదటి ర్యాంకు సాధించింది. కార్యక్రమంలో కమిషనర్‌ వేణుగోపాల్‌, సీడీఎంఓ సత్యనారాయణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని