logo

Murder: కుమారుడి సాయంతో భర్తను హత్య చేసిన భార్య

సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లంతకుంట మండలం దాచారంలో భార్య, తన భర్తను హత్య చేసింది.

Updated : 29 May 2023 10:13 IST

ఇల్లంతకుంట: సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లంతకుంట మండలం దాచారంలో తన భర్తను భార్య హతమార్చింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమారుడి సాయంతో భర్త దరిపెల్లి శంకర్‌ (55)ను భార్యే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని