logo

సీఎం వినతుల స్వీకరణ

ఆర్‌.టి.నగరలోని తన నివాసం వద్ద ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం జనతాదర్శన్‌ నిర్వహించారు. వైద్యం, గృహ నిర్మాణాలకు సంబంధించి ఎక్కువ మంది

Published : 05 Dec 2021 01:44 IST


జనతాదర్శన్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి బొమ్మై

సదాశివనగర : ఆర్‌.టి.నగరలోని తన నివాసం వద్ద ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం జనతాదర్శన్‌ నిర్వహించారు. వైద్యం, గృహ నిర్మాణాలకు సంబంధించి ఎక్కువ మంది వినతిపత్రాలు అందించారు. దివ్యాంగుల కోటాలో మరికొందరు తమకు ఉద్యోగాలు ఇవ్వాలనీ ముఖ్యమంత్రిని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని