logo

విమానాశ్రయంలో తుపాకీ కలకలం

నాటు తుపాకీతో విమానాశ్రయం ప్రాంగణంలోకి వచ్చిన ఓ యువకుడిని అరెస్టు చేసినట్లు శనివారం మంగళూరు బాజ్పె ఠాణా పోలీసులు తెలిపారు. యువకుడిని బ్రహ్మావరకు చెందిన రైనాల్డ్‌ డిసౌజా అని గుర్తించారు. బంధువులను తీసుకెళ్లేందుకు

Published : 05 Dec 2021 01:44 IST

మంగళూరు, న్యూస్‌టుడే : నాటు తుపాకీతో విమానాశ్రయం ప్రాంగణంలోకి వచ్చిన ఓ యువకుడిని అరెస్టు చేసినట్లు శనివారం మంగళూరు బాజ్పె ఠాణా పోలీసులు తెలిపారు. యువకుడిని బ్రహ్మావరకు చెందిన రైనాల్డ్‌ డిసౌజా అని గుర్తించారు. బంధువులను తీసుకెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ః విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల తనిఖీ కార్యక్రమం మంగళూరు విమానాశ్రయంలోనూ కొనసాగుతోందని అధికారులు వివరించారు. కరోనా అనుబంధ వైరస్‌ల నియంత్రణకు ఈ తనిఖీలు ఉపకరిస్తాయని వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని