logo

రాజ్‌భవన్‌లో ఘనంగా వేడుకలు

గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్‌భవన్‌లో జరిగిన మొదటి సంక్రాంతి వేడుకలలో థావర్‌చంద్‌ గహ్లోత్‌ ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజ్‌భవన్‌ ఆవరణలోని పశువుల కొట్టానికి వెళ్లి గోపూజ చేశారు. వాటికి ఆహారం, బూసా పెట్టారు. గవర్నర్‌గా వజూభాయి వాలా ఉన్నప్పటి నుంచి రాజ్‌భవన్‌లో

Published : 17 Jan 2022 04:45 IST

గోపూజ చేస్తున్న గవర్నర్‌ గహ్లోత్‌

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్‌భవన్‌లో జరిగిన మొదటి సంక్రాంతి వేడుకలలో థావర్‌చంద్‌ గహ్లోత్‌ ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజ్‌భవన్‌ ఆవరణలోని పశువుల కొట్టానికి వెళ్లి గోపూజ చేశారు. వాటికి ఆహారం, బూసా పెట్టారు. గవర్నర్‌గా వజూభాయి వాలా ఉన్నప్పటి నుంచి రాజ్‌భవన్‌లో గోపూజ, సంక్రాంతి వేడుకలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని