నెలాఖరు నుంచి నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు
నగరంలో ఈ నెలాఖరు నుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తాయని బీఎంటీసీ అధికారులు ప్రకటించారు. 30 బస్సులు ఉత్తరప్రదేశ్ నుంచి నగరానికి ట్రాలీ లారీల్లో వచ్చాయి. ఈ బస్సులు అన్ని మార్గాల్లో తిరిగేలా చర్య తీసుకుంటామని తెలియజేశారు. రెండు నెలల కిందట నగర రహదారుల్లో ఎలక్ట్రిక్
ఉత్తర ప్రదేశ్ నుంచి నగరానికి వచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు
బెంగళూరు(యశ్వంతపుర), న్యూస్టుడే: నగరంలో ఈ నెలాఖరు నుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తాయని బీఎంటీసీ అధికారులు ప్రకటించారు. 30 బస్సులు ఉత్తరప్రదేశ్ నుంచి నగరానికి ట్రాలీ లారీల్లో వచ్చాయి. ఈ బస్సులు అన్ని మార్గాల్లో తిరిగేలా చర్య తీసుకుంటామని తెలియజేశారు. రెండు నెలల కిందట నగర రహదారుల్లో ఎలక్ట్రిక్ బస్సును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పచ్చజెండా ఊపారు. తరువాత దానికి విశ్రాంతి ఇచ్చారు. కొత్త బస్సులను పరీక్షించిన తరువాత రహదారులపైకి అనుమతిస్తారు. ఏడు గంటలు బస్సు బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తే 241 కిలోమీటర్లు వినియోగించవచ్ఛు బస్సులు 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ప్రారంభంలో వైట్ఫీల్డ్, కోరమంగల, ఎలక్ట్రానిక్ సిటీ, బన్నేరుఘట్ట, అంతర్జాతీయ విమానాశ్రయం రహదారుల్లో ఈ బస్సులు నడుపుతామని అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం