కనకమ్మపై అధిష్ఠానానికి ఫిర్యాదు
నగరసభ అధ్యక్ష పదవి ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి నామపత్రాలు సమర్పించకుండా చివరి క్షణంలో ఆసుపత్రి పాలైనట్లు నాటకాలాడిన 7వ వార్డు కాంగ్రెస్ సభ్యురాలు కనకమ్మపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినాయక శెట్టర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం బ్లాక్
కనకమ్మ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు
హొసపేటె, న్యూస్టుడే: నగరసభ అధ్యక్ష పదవి ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి నామపత్రాలు సమర్పించకుండా చివరి క్షణంలో ఆసుపత్రి పాలైనట్లు నాటకాలాడిన 7వ వార్డు కాంగ్రెస్ సభ్యురాలు కనకమ్మపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినాయక శెట్టర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరసభ సభ్యులు, కార్యకర్తలు 7వ వార్డు సభ్యురాలు అనంతశయనగుడి వాసి కనకమ్మ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వినాయక శెట్టర్ మాట్లాడుతూ తమ బలం 12 ఉన్నప్పటికీ అధ్యక్ష పదవికి సభ్యురాలు కనకమ్మను అధిష్ఠానం సూచించింది. ఆమె నామపత్రాలు సమర్పించే సమయంలో ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చేరారు. ఇది ముమ్మాటికీ ఆమె పార్టీకి చేసిన ద్రోహంగా పరిగణించి పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆ సమయంలో సభ్యురాలు కనకమ్మ ఇంట్లో ఉన్నప్పటికీ బయటకు రాలేదు. ఆందోళనలో ప్రముఖులు నింబగల్లు రామకృష్ణ, అబుల్కలాం ఆజాద్, కృష్ణ, మున్నీఖాసీం పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే