logo

తనయుడులేని లోటు..భరించలేక తల్లి ఆత్మహత్య

మృత్యువులోనూ తల్లీకొడుకు ఒకటయ్యారు. కొడుకు మృతి చెందిన వార్త తెలియగానే తల్లి కూడా కన్నుమూసింది. ఈసంఘటన మండ్య జిల్లా నాగమంగల తాలూకా గిడువిన హొసహళ్లి కొప్పలులో చోటు చేసుకుంది. మృతులను కొడుకు కుశాల్‌-

Published : 25 Jan 2022 04:37 IST

 


కొడుకు కుశాల్‌, తల్లి లక్ష్మమ్మ (పాతచిత్రాలు)

మండ్య: మృత్యువులోనూ తల్లీకొడుకు ఒకటయ్యారు. కొడుకు మృతి చెందిన వార్త తెలియగానే తల్లి కూడా కన్నుమూసింది. ఈసంఘటన మండ్య జిల్లా నాగమంగల తాలూకా గిడువిన హొసహళ్లి కొప్పలులో చోటు చేసుకుంది. మృతులను కొడుకు కుశాల్‌- తల్లి లక్ష్మమ్మగా గుర్తించారు. ఆదివారం సాయంత్రం లోబీపీ కారణంగా కుశాల్‌ కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న లక్ష్మమ్మ గుండెపోటుతో మృతి చెందారు. నాగమంగల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని