పోలీస్ శాఖలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం
జిల్లాలోని సండూరు తాలూకా చోరునూరులో రూ.3.58 కోట్లతో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు, లోక్సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, శాసనసభ్యుడు ఇ.తుకారాం, జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి, జిల్లా పోలీస్ అధికారి సైదులు అడావత్లు శనివారం భూమిపూజ చేశారు
పోలీస్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న
మంత్రి శ్రీరాములు, శాసనసభ్యుడు తుకారాం తదితరులు
బళ్లారి, న్యూస్టుడే : జిల్లాలోని సండూరు తాలూకా చోరునూరులో రూ.3.58 కోట్లతో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు, లోక్సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, శాసనసభ్యుడు ఇ.తుకారాం, జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి, జిల్లా పోలీస్ అధికారి సైదులు అడావత్లు శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్శాఖను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి శ్రమిస్తున్నారన్నారు. పోలీస్ శాఖలో మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. జనాభాకు అనుగుణంగా పోలీసులను పెంచడం వల్ల నేరాలు సంఖ్య తగ్గుముఖం పడతాయన్నారు. నేరులను కూడా తక్షణమే పరిష్కారానికి అనుకూలంగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వసతి పథకం కింద రూ.2000 కోట్లతో మొత్తం 10,034 గృహాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. భూమిపూజ కార్యక్రమానికి ముందు మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు గ్రామంలో ఊరేగింపుగా వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు