పర్యావరణ రక్షణకు యాత్ర
దావోస్ సదస్సులో పర్యావరణ వైపరీత్యాలు, కాలుష్యంపై నిర్వహించిన చర్చా గోష్ఠిలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పాల్గొన్నారు. ఈశా సంస్థ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ చర్చావేదికపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాలుష్య నివారణ చర్యలు, బడ్జెట్లో ఈ విభాగానికి ప్రకటించిన నిధుల స్థాయిని ముఖ్యమంత్రి వివరించారు.
దావోస్లో ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవ్తో సీఎం బొమ్మై, మంత్రులు మురుగేశ్ నిరాణి, అశ్వత్థనారాయణ
ఈనాడు, బెంగళూరు : దావోస్ సదస్సులో పర్యావరణ వైపరీత్యాలు, కాలుష్యంపై నిర్వహించిన చర్చా గోష్ఠిలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పాల్గొన్నారు. ఈశా సంస్థ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ చర్చావేదికపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాలుష్య నివారణ చర్యలు, బడ్జెట్లో ఈ విభాగానికి ప్రకటించిన నిధుల స్థాయిని ముఖ్యమంత్రి వివరించారు. ఇదే సందర్భంగా మట్టి పరిరక్షణ నినాదంతో జగ్గీ వాసుదేవ్ 100 రోజుల పాటు 30 వేల కిలోమీటర్ల వరకు చేపట్టే ద్విచక్రవాహన యాత్రకు శ్రీకారం చుట్టారు. యూరప్, పశ్చిమ ఆసియా దేశాల నుంచి సాగే ఈ యాత్ర జులై 19న బెంగళూరుకు చేరుకుంటుంది. నగరంలోని ప్యాలెస్ మైదానంలో భారీ సమావేశాన్ని నిర్వహించి ప్రజా చైతన్యానికి ఊతమిస్తారు. ఈ యాత్రకు ముఖ్యమంత్రి బొమ్మై స్వాగతం పలుకనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?