logo

నగరానికి రానున్న ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌

భారతీయ వాయుసేన శిక్షణ కేంద్రంలో 44వ ఫ్లైట్‌ టెస్ట్‌ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థుల స్నాతకోత్సవానికి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌదరి బుధవారం నగరానికి రానున్నారు. ఎయిర్‌ ఫోర్స్‌ టెస్ట్‌ పైలెట్ల పాఠశాలను సందర్శించనున్నారు.

Published : 25 May 2022 05:07 IST

వి.ఆర్‌.చౌదరి

బెంగళూరు (శివాజీనగర): భారతీయ వాయుసేన శిక్షణ కేంద్రంలో 44వ ఫ్లైట్‌ టెస్ట్‌ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థుల స్నాతకోత్సవానికి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌదరి బుధవారం నగరానికి రానున్నారు. ఎయిర్‌ ఫోర్స్‌ టెస్ట్‌ పైలెట్ల పాఠశాలను సందర్శించనున్నారు. ఈ కేంద్రంలో 48 వారాల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థుల్లో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన అభ్యర్థులకు ఆయన ట్రోఫీలు, స్మరణికలు ప్రదానం చేస్తారని వాయుదళానికి చెందిన అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని