జంటనగరాల మేయరుగా ఈరేశ
తీవ్ర కుతూహలాన్ని రేకెత్తించిన హుబ్బళ్లి- ధార్వాడ మహానగర పాలికె మేయరు, ఉపమేయరు స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. శనివారం ఈ రెండు స్థానాలకు ఎన్నికల్ని నిర్వహించారు. మేయరుగా భాజపాకు చెందిన ఈరేశ అంచటగేరి, ఉపమేయరుగా ఉమా ముకుంద ఎన్నికయ్యారు.
మేయరు ఈరేశ అంచటగేరి, ఉపమేయరు ఉమా ముకుంద
హుబ్బళ్లి, న్యూస్టుడే : తీవ్ర కుతూహలాన్ని రేకెత్తించిన హుబ్బళ్లి- ధార్వాడ మహానగర పాలికె మేయరు, ఉపమేయరు స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. శనివారం ఈ రెండు స్థానాలకు ఎన్నికల్ని నిర్వహించారు. మేయరుగా భాజపాకు చెందిన ఈరేశ అంచటగేరి, ఉపమేయరుగా ఉమా ముకుంద ఎన్నికయ్యారు. భాజపా, కాంగ్రెస్, ఎంఐఎం నుంచి మేయరు స్థానానికి ఇద్దరు వంతున, ఉప మేయరు స్థానానికి ఒక్కొక్క అభ్యర్థి బరిలోకి దిగడం గమనార్హం. మేయరుగా ఈరేశ అంచటగేరి 50 ఓట్లను సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మయూర మోరెకు 35 ఓట్లు లభించాయి. ఉపమేయరుగా ఎన్నికైన ఉమా ముకుందకు 51 ఓట్లు లభించగా కాంగ్రెస్ అభ్యర్థి దీపా నీరలగికి 35 ఓట్లు లభించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్