మెరుగైన సాంకేతికతలకు ప్రాధాన్యం
భారత్లో తయారీ, స్కిల్ ఇండియా ద్వారా మెరుగైన సాంకేతికతలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే పేర్కొన్నారు. ఆత్మనిర్భర భారత్ దృష్టి కోణానికి అనుగుణంగా పలు సంస్థలు తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని తెలిపారు. టయోటా సంస్థ ఇ-డ్రైవ్, ఔత్సాహిక అభ్యర్థులకు శిక్షణ తదితరాలకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంత్రి అశ్వత్థ నారాయణ,
జ్యోతి వెలిగిస్తున్న మహేంద్రనాథ్ పాండే, అశ్వత్థనారాయణ, ఎమ్మెల్యే ఎ.మంజునాథ్
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే: భారత్లో తయారీ, స్కిల్ ఇండియా ద్వారా మెరుగైన సాంకేతికతలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే పేర్కొన్నారు. ఆత్మనిర్భర భారత్ దృష్టి కోణానికి అనుగుణంగా పలు సంస్థలు తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని తెలిపారు. టయోటా సంస్థ ఇ-డ్రైవ్, ఔత్సాహిక అభ్యర్థులకు శిక్షణ తదితరాలకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంత్రి అశ్వత్థ నారాయణ, ఎమ్మెల్యే మంజునాథ్లతో కలిసి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ప్రతిభావంతులకు కొరతలేదని, వారికి కావలసిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రైవేటు సంస్థలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టయోటా సంస్థ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కార్పొరేట్ సామాజిక నిబద్ధతలో భాగంగా విద్యాసంస్థలు, ఆసుపత్రుల నిర్మాణం, అంబులెన్సులు, తాగునీటి సదుపాయాలు కల్పిస్తూ.. ప్రభుత్వం ప్రోత్సహించిందని ఐటీ శాఖ మంత్రి అశ్వత్థ నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో టయోటా సంస్థ ప్రతినిధులు విక్రమ్ కిర్లోస్కర్, కె.ఎన్.ప్రసాద్, మసకాజు యోశిమురా, ఎమెల్యే ఎ.మంజునాథ్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హత్యకు.. కొడుకే కిరాయి ఇచ్చాడట
[ 23-04-2024]
జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు. -
రైతన్నకు కరవు సాయం
[ 23-04-2024]
తీవ్ర కరవు బారినపడిన తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వివక్షతో నిధుల విడుదలను జాప్యం చేస్తోందంటూ సుప్రీంకోర్టులో కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్ సోమవారం కీలక మలుపు తిరిగింది. -
హామీలు విస్మరించిన భాజపా
[ 23-04-2024]
పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
హత్యోన్మాదంపై నిరసన వెల్లువ
[ 23-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యను ఖండిస్తూ వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపునకు ధార్వాడలోని వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్పందించారు -
బడుగుల ఓట్లే నిర్ణయాత్మకం
[ 23-04-2024]
ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణుడు డాక్టర్ సీఎన్ మంజునాథ్ రాజకీయ అరంగేట్రం.. ఆయనకు పెను సవాళ్లను విసురుతోంది. -
ఆకట్టుకునేలా అవగాహన
[ 23-04-2024]
ఎన్నికల్లో యువత తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలంటూ అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు -
అభ్యర్థికి కాదు.. అమాత్యులకే అగ్నిపరీక్ష
[ 23-04-2024]
బళ్లారి లోక్సభ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాంను గెలిపించుకునే బాధ్యత బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, బి.జడ్.జమీర్ అహ్మద్ ఖాన్ భుజస్కందాలపై ఉండటంతో ఈ ఎన్నికలు అభ్యర్థికన్నా అమాత్యులకే అగ్నిపరీక్షగా మారాయి -
గ్యారంటీలతో ప్రజలకు ఊతం
[ 23-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆచార్య రాజీవ్గౌడకు మద్దతుగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం దాసరహళ్లిలో రోడ్షో నిర్వహించి, ఓట్లు అభ్యర్థించారు. -
‘ఉచిత’ హారం..అపూర్వ సత్కారం
[ 23-04-2024]
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఒక విద్యార్థిని సోమవారం రాత్రి ప్రత్యేకంగా సత్కరించింది. అరసికెరెలో మొదటి ఏడాది న్యాయశాస్త్రాన్ని చదువుతున్న జయశ్రీ ‘ఉచిత బస్సు టికెట్ల’తో చేసిన హారంతో ఆయనను సన్మానించింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM