కామాంధుడికి కఠిన శిక్ష
ముక్కుపచ్చలారని ఏడో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో వెంకటస్వామి అలియాస్ మునివెంకటస్వామి (24) అనే యువకుడికి బెంగళూరులోని నాలుగో ఫాస్ట్ట్రాక్ కోర్టు పదేళ్ల కఠిన కారాగార
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : ముక్కుపచ్చలారని ఏడో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో వెంకటస్వామి అలియాస్ మునివెంకటస్వామి (24) అనే యువకుడికి బెంగళూరులోని నాలుగో ఫాస్ట్ట్రాక్ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. రూ.25 వేలను జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మహదేవపురలో తన పొరుగింట్లో ఉంటున్న బాలికపై నిందితుడు రెండేళ్ల కిందట అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడ్ని అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితునికి శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా