logo

అంతరరాష్ట్ర దొంగల అరెస్టు

వివిధ కేసులతో సంబంధం ఉన్న నలుగురు అంతరరాష్ట్ర దొంగలను చిక్కజాజూరు పోలీసు ఠాణా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 188 గ్రాముల బంగారు నగలను  స్వాధీనం చేసుకొన్నట్లు

Published : 10 Aug 2022 02:05 IST

నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకొన్న బంగారు నగలు

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: వివిధ కేసులతో సంబంధం ఉన్న నలుగురు అంతరరాష్ట్ర దొంగలను చిక్కజాజూరు పోలీసు ఠాణా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 188 గ్రాముల బంగారు నగలను  స్వాధీనం చేసుకొన్నట్లు జిల్లా ఎస్పీ పరశురాం తెలిపారు. మంగళవారం విలేకరులకు తెలిపిన వివరాల మేరకు.. పోలీసులు అరెస్టు చేసిన నిందితులను దావణగెరె జిల్లాకు చెందిన పురుషోత్తమ నాయ్కా (19),జీవన్‌ (19), సచిన్‌ (22), పునీత్‌ నాయ్క(24)గా గుర్తించారు. నిందితులపై దావణగెరె, చిత్రదుర్గం, ధారవాడ, అనంతపురం, తదితర ప్రాంతాల్లో పలు కేసులు నమోదైనట్లు తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని