logo

జేఈఈ మెయిన్‌లో ప్రతిభ

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో బళ్లారి న్యూ శ్రీ చైతన్య పదవీ పూర్వ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. దేశ వ్యాప్తంగా రెండు విడతల పరీక్షల్లో బళ్లారి న్యూ శ్రీ చైతన్య విద్యార్థులు వందశాతానికి 96.3 పర్సంటైల్‌ సాధించినట్లు కళాశాల డీన్‌ ప్రసన్న

Published : 10 Aug 2022 02:40 IST

ప్రణీత                       అస్లాం                       శ్రేయ

బళ్లారి, న్యూస్‌టుడే: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో బళ్లారి న్యూ శ్రీ చైతన్య పదవీ పూర్వ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. దేశ వ్యాప్తంగా రెండు విడతల పరీక్షల్లో బళ్లారి న్యూ శ్రీ చైతన్య విద్యార్థులు వందశాతానికి 96.3 పర్సంటైల్‌ సాధించినట్లు కళాశాల డీన్‌ ప్రసన్న ఆంజనేయులు తెలిపారు. ప్రణీత 96.3శాతం, ఎస్‌.ఎం.డి అస్లాం 95.42, ఎం.పి.శ్రేయ 95.2, నాగతేజ 94.45, సంధీప్‌ 93.53, పూజిత 93.26, గోపాల్‌ 92.37, మాధవరెడ్డి 91.67, భావ్య శ్రీ 89.99 సాధించినట్లు చెప్పారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్‌ డా.రాధాకృష్ణ, తదితరులు అభినందించారు.



నాగతేజ                            సందీప్‌                    పూజిత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని