దిల్లీ పరేడ్కు కంప్లి విద్యార్థిని
75వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా దేశ రాజధాని దిల్లీలో జరిగే పరేడ్ కార్యక్రమానికి బళ్లారి జిల్లా కంప్లి విద్యార్థిని బి.సాయి తేజస్విని ఎంపికైంది. హొసపేటె విజయనగర కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న
సాయి తేజస్విని
కంప్లి, న్యూస్టుడే: 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా దేశ రాజధాని దిల్లీలో జరిగే పరేడ్ కార్యక్రమానికి బళ్లారి జిల్లా కంప్లి విద్యార్థిని బి.సాయి తేజస్విని ఎంపికైంది. హొసపేటె విజయనగర కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని 34వ కర్ణాటక ఎన్సీసీ బెటాలియన్ బళ్లారి విభాగం విజయనగర జిల్లా నుంచి ఎంపికైంది. కర్ణాటక - గోవా ప్రతినిధిగా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొనుంది. కంప్లి వ్యాపారవేత్త బళ్లారి బసప్ప, సునీత దంపతుల కుమార్తె సాయి తేజస్విని దిల్లీ పరేడ్కు ఎంపికవడంపై పలువురు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.