logo

కారాగారంలో రక్షాబంధన్‌

కొప్పళ జిల్లా జైలులో ఖైదీలకు బ్రహ్మకుమారీలు మంగళవారం రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా యోగినీ అక్క మాట్లాడుతూ హంతకులు, దొంగలు, వంచకులుగా మారాలని ఎవరూ కోరుకోరన్నారు.

Published : 17 Aug 2022 02:47 IST

ఖైదీలకు రాఖీలు కడుతున్న బ్రహ్మకుమారీలు

గంగావతి,న్యూస్‌టుడే: కొప్పళ జిల్లా జైలులో ఖైదీలకు బ్రహ్మకుమారీలు మంగళవారం రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా యోగినీ అక్క మాట్లాడుతూ హంతకులు, దొంగలు, వంచకులుగా మారాలని ఎవరూ కోరుకోరన్నారు. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారిన వారు పశ్చాత్తాపంతో సన్మార్గంలోకి రావాలన్న ఆశయంతో కారాగారంలో రక్షాబంధన్‌ ఆచరించినట్లు చెప్పారు.  జైలు సూపరింటెండెంట్‌ విజయకుమార్‌ పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని