కారాగారంలో రక్షాబంధన్
కొప్పళ జిల్లా జైలులో ఖైదీలకు బ్రహ్మకుమారీలు మంగళవారం రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా యోగినీ అక్క మాట్లాడుతూ హంతకులు, దొంగలు, వంచకులుగా మారాలని ఎవరూ కోరుకోరన్నారు.
ఖైదీలకు రాఖీలు కడుతున్న బ్రహ్మకుమారీలు
గంగావతి,న్యూస్టుడే: కొప్పళ జిల్లా జైలులో ఖైదీలకు బ్రహ్మకుమారీలు మంగళవారం రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా యోగినీ అక్క మాట్లాడుతూ హంతకులు, దొంగలు, వంచకులుగా మారాలని ఎవరూ కోరుకోరన్నారు. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారిన వారు పశ్చాత్తాపంతో సన్మార్గంలోకి రావాలన్న ఆశయంతో కారాగారంలో రక్షాబంధన్ ఆచరించినట్లు చెప్పారు. జైలు సూపరింటెండెంట్ విజయకుమార్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?