logo

కొడుకు చేతిలో తండ్రి హత్య

నిద్ర పోతున్న గణేశ్‌ చిక్కనట్టి (51) అనే వ్యక్తి తన కుమారుడు విజయ్‌ చేతిలో హత్యకు గురయ్యాడు. మద్యానికి బానిసైన గణేశ్‌ నిత్యం మద్యం తాగి భార్యను వేధించేవాడు. బుధవారం

Published : 19 Aug 2022 04:44 IST

గదగ, న్యూస్‌టుడే : నిద్ర పోతున్న గణేశ్‌ చిక్కనట్టి (51) అనే వ్యక్తి తన కుమారుడు విజయ్‌ చేతిలో హత్యకు గురయ్యాడు. మద్యానికి బానిసైన గణేశ్‌ నిత్యం మద్యం తాగి భార్యను వేధించేవాడు. బుధవారం రాత్రి ఇదే తరహాలో గొడవ పడి, నిద్రపోతున్న తండ్రిని విజయ్‌ కొడవలితో గొంతు కోసి హత్య చేశాడు. గదగ గ్రామీణ పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని