logo

బెల్జియం నుంచి మాదకద్రవ్యాలు

బెల్జియం నుంచి బెంగళూరుకు ఎండీఎంఏ తరహా మాదక ద్రవ్యాన్ని దిగుమతి చేసుకున్న ఒక మహిళను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 05 Oct 2022 01:10 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : బెల్జియం నుంచి బెంగళూరుకు ఎండీఎంఏ తరహా మాదక ద్రవ్యాన్ని దిగుమతి చేసుకున్న ఒక మహిళను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె తెప్పించుకున్న రూ.76.2 లక్షల విలువైన 5080 ఎండీఎంఏ మాత్రలను స్వాధీనపరుచుకున్నారు. తనకు వచ్చిన పార్సిల్‌ను తీసుకునేందుకు ఆ మహిళ కార్గో కేంద్రానికి వచ్చిన సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఒక ఈత కొలనులో శిక్షకురాలిగా పని చేస్తోందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు