నమోచే.. నమ్మ మెట్రో ప్రారంభం
నమ్మ మెట్రో రైలు పథకం కింద ఐటీ బీటీ ప్రాంతాల్లో నిర్మించిన మెట్రో రైలు సంచార మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.
బయ్యప్పనహళ్లి- వైట్ఫీల్డ్ మార్గంలో ప్రయోగత్మకంగా మెట్రో రైలు సంచారం
బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్టుడే: నమ్మ మెట్రో రైలు పథకం కింద ఐటీ బీటీ ప్రాంతాల్లో నిర్మించిన మెట్రో రైలు సంచార మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆయన తేదీల కోసం ఎదురు చూస్తోంది. ఈమేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారం అందించారు. విధానసభ ఎన్నికలు దగ్గరకు రావడంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రధానమంత్రిని రాష్ట్రానికి రప్పించి ప్రారంభోత్సవాలు, బహిరంగసభలు నిర్వహించాలని భాజపా పాలకులు నిర్ణయించారు. అందులో భాగంగా బయ్యప్పనహళ్లి- వైట్ఫీల్డ్ మార్గంలో 15.5 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని ఆయన చేత ప్రారంభించాలని తీర్మానించారు. ఆ మార్గంలో అక్టోబరు నుంచి మెట్రో రైలు సంచారం ప్రయోగాత్మకంగా ప్రారంభించి చూశారు. కేంద్ర రైల్వే సురక్షిత మండలి నిపుణులు వచ్చి పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. ఆపని త్వరగా పూర్తి చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రైలు సంచారాన్ని ప్రారంభించి, నెల తరువాత ప్రయాణికులకు అనుమతించే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టర్మినల్నూ ఇలానే ప్రారంభించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?