పది పరీక్షలకు సర్వం సిద్ధం
విద్యార్థి జీవితంలో ప్రముఖ ఘట్టంగా చెప్పే పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.
బెంగళూరులోని ఓ పాఠశాలలో ఏర్పాట్లు ఇలా
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : విద్యార్థి జీవితంలో ప్రముఖ ఘట్టంగా చెప్పే పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు 5833 ప్రభుత్వ పాఠశాలలు, 3605 ప్రభుత్వం నుంచి నిధులు అందుకుంటున్న, 6060 ప్రైవేటు ప్రాఠశాలలకు చెందిన 8.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 3.60 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఉన్నారు. పరీక్షల కోసం 3305 కేంద్రాలను సిద్ధం చేశారు. శుక్రవారం ప్రథమ భాష కన్నడ, హిందీ, తెలుగు, మరాఠీ, ఉర్దూ, సంస్కృతం, ఆంగ్లంఉన్న విద్యార్థులు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.45 వరకు పరీక్ష రాస్తారని కర్ణాటక పాఠశాలల పరీక్ష మండలి ప్రకటించింది. జిల్లా, తాలూకా కేంద్రాలలోని ఖజానాకు ప్రశ్న పత్రాలను పంపించారు. పరీక్ష సమయానికి గంట ముందుగా ఆయా కేంద్రాలకు వాటిని తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 15 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 3న గణితం, ఏప్రిల్ 6న ద్వితీయ భాష, ఏప్రిల్ 10న సైన్సు, ఏప్రిల్ 12న తృతీయ భాష, ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్ పరీక్షలుంటాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, పరీక్ష ఉన్న రోజులలో తమ హాల్టిక్కెట్లను చూపించి, బీఎంటీసీ, ఆర్టీసీ బస్సు సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హత్యకు.. కొడుకే కిరాయి ఇచ్చాడట
[ 23-04-2024]
జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు. -
రైతన్నకు కరవు సాయం
[ 23-04-2024]
తీవ్ర కరవు బారినపడిన తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వివక్షతో నిధుల విడుదలను జాప్యం చేస్తోందంటూ సుప్రీంకోర్టులో కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్ సోమవారం కీలక మలుపు తిరిగింది. -
హామీలు విస్మరించిన భాజపా
[ 23-04-2024]
పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
హత్యోన్మాదంపై నిరసన వెల్లువ
[ 23-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యను ఖండిస్తూ వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపునకు ధార్వాడలోని వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్పందించారు -
బడుగుల ఓట్లే నిర్ణయాత్మకం
[ 23-04-2024]
ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణుడు డాక్టర్ సీఎన్ మంజునాథ్ రాజకీయ అరంగేట్రం.. ఆయనకు పెను సవాళ్లను విసురుతోంది. -
ఆకట్టుకునేలా అవగాహన
[ 23-04-2024]
ఎన్నికల్లో యువత తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలంటూ అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు -
అభ్యర్థికి కాదు.. అమాత్యులకే అగ్నిపరీక్ష
[ 23-04-2024]
బళ్లారి లోక్సభ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాంను గెలిపించుకునే బాధ్యత బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, బి.జడ్.జమీర్ అహ్మద్ ఖాన్ భుజస్కందాలపై ఉండటంతో ఈ ఎన్నికలు అభ్యర్థికన్నా అమాత్యులకే అగ్నిపరీక్షగా మారాయి -
గ్యారంటీలతో ప్రజలకు ఊతం
[ 23-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆచార్య రాజీవ్గౌడకు మద్దతుగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం దాసరహళ్లిలో రోడ్షో నిర్వహించి, ఓట్లు అభ్యర్థించారు. -
‘ఉచిత’ హారం..అపూర్వ సత్కారం
[ 23-04-2024]
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఒక విద్యార్థిని సోమవారం రాత్రి ప్రత్యేకంగా సత్కరించింది. అరసికెరెలో మొదటి ఏడాది న్యాయశాస్త్రాన్ని చదువుతున్న జయశ్రీ ‘ఉచిత బస్సు టికెట్ల’తో చేసిన హారంతో ఆయనను సన్మానించింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM