లక్షణాల్లేవని అలక్ష్యం
‘పెద్దగా బాధించే లక్షణాల్లేవు.. ఆసుపత్రుల్లోకి చేరాల్సిన అవసరం కూడా అంతగా లేదు.. వైరస్ పని దాదాపు అయిపోయినట్టే’ అంటూ కనబరుస్తున్న నిర్లక్ష్యం గత కొద్ది రోజులుగా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎగబాకేలా చేస్తున్నాయి.
నిర్లక్ష్యంతో కేసులు పైపైకి
కొత్తగూడెం జిల్లా ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం నిరీక్షణ
కొత్తగూడెం వైద్యవిభాగం, న్యూస్టుడే: ‘పెద్దగా బాధించే లక్షణాల్లేవు.. ఆసుపత్రుల్లోకి చేరాల్సిన అవసరం కూడా అంతగా లేదు.. వైరస్ పని దాదాపు అయిపోయినట్టే’ అంటూ కనబరుస్తున్న నిర్లక్ష్యం గత కొద్ది రోజులుగా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎగబాకేలా చేస్తున్నాయి. దశ ఏదైనా.. ఈ ఏడాది ఇప్పటికే 2 వేలకు పాజిటివ్ కేసులు సమీపించడం గమనార్హం. జనవరి మొదటి రెండు వారాల్లో గరిష్ఠంగా 60 మంది బాధితులే నమోదయ్యారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 ఆరోగ్య కేంద్రాల్లో సగటున రోజుకు 2 వేల ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు జరుగుతున్నారు. ఆర్టీపీసీఆర్ విధానంలో మరో 400 మందికి పరీక్షిస్తున్నారు. గతంతో పోలిస్తే గత వారం రోజులుగా వరుసగా పాజిటివిటీ రేటు అమాంతం పెరుగుతూనే ఉంది. ఈ నెల 1 నుంచి 17వ వరకు 46,058 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 390 మందికి మాత్రమే వైరస్ నిర్ధారణ జరిగింది. 18 నుంచి 24 మధ్య 37,537కి గాను 1774 మంది అనుమానితులు వైరస్ బారినపడ్డారు. పరీక్షలు పెంచిన కొద్దీ బాధితుల సంఖ్య పెరగడం జిల్లా అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. పెద్దగా లక్షణాల్లేవన్న అలసత్వం ఈ పరిస్థితి దారితీస్తుందని వైద్యారోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
[ 24-04-2024]
బర్లగూడెం గ్రామంలో రాష్ట్రస్థాయిలో ఆర్ఆర్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్, బర్లగూడెం ఎక్సలెంట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను శాసనసభ్యుడు కోరం కనకయ్య ప్రారంభించారు. -
నామినేషన్ దాఖలు చేసిన భారాస ఎంపీ అభ్యర్థి నామా
[ 24-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. -
ఓటుకు పోటెత్తేలా
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2019లో జరిగిన సార్వత్రిక సమరంలో పోలింగ్ శాతం తక్కువ నమోదవటంపై కారణాలు అన్వేషించింది. -
అయిదో రోజూ నామినేషన్ల సందడి
[ 24-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు. -
ప్రచార తీరు.. మారింది గురూ..!
[ 24-04-2024]
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఊరూరా ర్యాలీలు, మైకుల హోరుతో ప్రచారం జోరుగా సాగేది. శాసనసభ, లోక్సభ స్థానాల బరిలో నిలిచిన అభ్యర్థులు కనీసం ఒక్కసారైనా ప్రతి గ్రామాన్ని చుట్టేసి వచ్చేవారు. -
అడుగడుగునా అడ్డంకులే..
[ 24-04-2024]
సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. -
భద్రాచలం నుంచి తొలి మంత్రి కమలకుమారి
[ 24-04-2024]
ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కర్రెద్దుల కమలకుమారి భద్రాచలం ఎంపీగా నెగ్గి కేంద్రంలో సహాయ మంత్రిగా ఉండి మన్యానికి సేవలు అందించారు. -
పడిపోతున్న ఎండు మిరప ధరలు
[ 24-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎండు మిరప ధరలు పడిపోతున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
దేశ యవనికపై అశ్వారావుపేట పూర్వ విద్యార్థులు సత్తా
[ 24-04-2024]
దేశ యవనికపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపికలో ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. -
కోల్ ప్లాంట్ కింగ్
[ 24-04-2024]
కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్ ప్లాంట్లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు. -
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల పనులపై కలెక్టర్ సమీక్ష
[ 24-04-2024]
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనుల పూర్తి బాధ్యత హెచ్ఎంలదే అని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్ నుంచి హెచ్ఎంలతో వీడియోకాన్ఫరెన్స్లో మంగళవారం మాట్లాడారు. -
అన్నీ బాగుంటేనే అనుమతులు
[ 24-04-2024]
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈనెల 19 నుంచి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM