ఉత్తమ సింగరేణియన్లు వీరే..
ఉత్తమ సింగరేణియన్లు, అధికారులను యాజమాన్యం సోమవారం ప్రకటించింది. కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగే గణతంత్ర వేడుకల్లో వీరిని సన్మానించనున్నారు.
కొత్తగూడెం సింగరేణి, న్యూస్టుడే: ఉత్తమ సింగరేణియన్లు, అధికారులను యాజమాన్యం సోమవారం ప్రకటించింది. కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగే గణతంత్ర వేడుకల్లో వీరిని సన్మానించనున్నారు.
ఉత్తమ సింగరేణియన్లు
* జి.రాజయ్య, ఎస్డీఎల్ ఆపరేటర్, కేటీకే-1 ఇంక్లైన్, భూపాలపల్లి
* ఐనవోలు శ్రీనివాస్, ఈపీ ఫిట్టర్, ఓసీ-2, పీకే ఓసీ, మణుగూరు
* ఖైతా స్వామి, ఈపీ ఆపరేటర్, ఖైరిగూడ ఓసీపీ, బెల్లంపల్లి
* చుంచు సత్యం, సపోర్ట్మెన్, పీవీకే-5 ఇంక్లైన్, కొత్తగూడెం
* బెల్లంకొండ శ్రీనివాస్, ఎస్డీఎల్ ఆపరేటర్, జీడీకే 1, 3 ఇంక్లైన్, రామగుండం-1
* వేముల రమేష్, ఈపీ ఎలక్ట్రీషియన్, జీడీకేఓసీ, రామగుండం-2
* ఎండీ తెహసీన్ పాషా, హెడ్ ఓవర్మెన్, అడ్రియాల ప్రాజెక్టు, రామగుండం-3
* జె.సదానందం, హెడ్ ఓవర్మెన్, ఆర్కేఎన్టీ, శ్రీరాంపూర్
* దేవరకొండ శ్రీనివాస్, ఎస్డీఎల్ ఆపరేటర్, ఆర్కే-1ఏ, మందమర్రి
* టి.వెంకట నరేష్, జూనియర్ అసిస్టెంట్, సీటీసీ, ఎస్టీపీపీ, శ్రీరాంపూర్
* జేవీ సత్యనారాయణ, ఈపీ ఆపరేటర్, జీకే-5 ఓసీ, ఇల్లెందు
ఉత్తమ అధికారులు
* డా.టి.సురేష్, మెడికల్ సూపరింటెండెంట్, భూపాలపల్లి
* డి.వెంకటరమణ, డీజీఎం ఫైనాన్స్, మణుగూరు
* కె.వరలక్ష్మి, డిప్యూటీ ఎస్టేట్్స మేనేజర్, బెల్లంపల్లి
* ఎస్.మధుసూదన్, డీజీఎం ప్రాజెక్టు ఆఫీసర్, ఆర్కేపీ, మందమర్రి
* జి.వెంకటేశ్వరరావు, డీవైఎస్ఈ సివిల్, రామగుండం-1
* తేజావత్ వీరన్న, ఈఈ, జీకేఓసీ, కొత్తగూడెం
* రాగేటి యాదగిరి, ఈఈ, జీడీకే ఎల్ఈపీ, రామగుండం-2
* వి.అన్వేష్కుమార్, ఈఈ, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు, రామగుండం-3
* చిన్న బసివిరెడ్డి, ఏజీఎం ఎస్టీపీపీ, జైపూర్
* సంతోష్కుమార్, కాలరీ మేనేజర్, ఆర్కే-6, శ్రీరాంపూర్
* వి.శ్రీనివాసరావు, డీజీఎం, కార్పొరేట్, కొత్తగూడెం
*కె.సత్యనారాయణరాజు, అదనపు మేనేజర్, కేఓసీపీ, ఇల్లెందు
* ఉన్నతాధికారుల్లో ఉత్తమ సింగరేణియన్గా జీఎం (ప్రాజెక్టు ప్లానింగ్) పాలకుర్తి సత్తయ్య ఎంపికయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారేపల్లిలో భాజపా అభ్యర్థి రోడ్ షో
[ 25-04-2024]
కారేపల్లి ప్రధాన రహదారిలో భాజపా ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు గురువారం రోడ్ షో నిర్వహించారు. -
ఆ ఊట నీళ్లే వారికి అమృతం.. 30 ఏళ్లుగా తాగుతున్న ఆదివాసీలు
[ 25-04-2024]
చర్ల మండలంలోని మారుమూల పల్లె వెంకటచెరువులో ఆదివాసీలు ఇప్పటికీ ఊటనీటినే తాగుతున్నారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు