మార్కెట్కు మహర్దశ
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మహర్దశ పట్టింది. మార్కెట్ అభివృద్ధి కోసం ఆయన పట్టుబట్టి రూ.10.35కోట్ల
ఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే: రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మహర్దశ పట్టింది. మార్కెట్ అభివృద్ధి కోసం ఆయన పట్టుబట్టి రూ.10.35కోట్ల నిధులను మంజూరు చేయించారు. అభివృద్ధి, నిర్మాణ పనులకు నేడు మంత్రి పువ్వాడతో పాటు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిలు శంకుస్థాపన చేయనున్నారు. దశాబ్దాల నుంచి శిథిల భవనాల్లోనే నిర్వహిస్తున్న విపణికి ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. పెద్ద ఎత్తున నిధులు మంజూరు కావటంతో అన్నదాతలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు సమకూరనున్నాయి.
రూ.10.35కోట్ల పనులు మంజూరు
తెలంగాణలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఖమ్మం ప్రధానమైనది. ఈమార్కెట్లో వ్యాపారులు, కార్మికులు, కమీషన్ ఏజెంట్లు, వివిధ రకాల కార్మికులు కలిపి సుమారు 2,500 మంది పనిచేస్తుంటారు. నిత్యం వేల మంది రైతులు వచ్చి తమ పంట ఉత్పత్తులను అమ్ముకుంటారు. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, వరంగల్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి రైతులు వచ్చి తమ పంట ఉత్పత్తులైన పత్తి, మిరప, మొక్కజొన్నలు, అపరాలు విక్రయిస్తారు. ప్రతి సంవత్సరం సుమారు రూ.25వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న ఈమార్కెట్లో సరైన వసతులు లేకపోవటం వల్ల ఇబ్బంది జరుగుతోంది. ఇక్కడ వసతులు మెరుగుపరచాల్సిన విషయం గురించి పాలకవర్గం, అధికారులు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన స్పందించి ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారు. మంజూరైన పనులు సకాలంలో పూర్తయితే రాష్ట్రంలోనే ఇది అన్ని హంగులతో ఒక మోడల్ మార్కెట్గా తయారయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’